Headlines

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

హైదరాబాదు,T6న్యూస్: సోమవారం రోజున బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డికి పాలకవర్గం ఘన స్వాగతం పలికారు.మార్కెట్ కార్యాలయం ముందు మొక్కను నాటి మార్కెట్ కి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో చేపట్టబోయే కోహెడ మార్కెట్ కి సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్…

Read More

పునర్జన్మను ఇచ్చే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే షాద్ నగర్ ప్రముఖ వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రక్తదానం చేసిన వైద్యులు రంగారెడ్డి,T6న్యూస్: కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తాడు.. కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు.. వైద్యులే మనకు సమాజంలో దేవుళ్లనీ.. ఆసుపత్రులే వైద్యాలయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొనియాడారు. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డేను పురస్కరించుకొని రంగారెడ్డి…

Read More

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి.

హైదరాబాద్, T6 న్యూస్:టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఆగాపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం జ్యోత్స్న అన్నారు. గురువారం నేతాజీ నగర్ లోని అంగన్వాడి కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు టీబీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. రోగులకు మందులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త…

Read More

సన్న బియ్యంలో 50% నూకలే…

*సన్న బియ్యం లో 50% నూకలే* *సీఎం తీరు బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్* *అమ్మ ఒడి వాహనానికి డీజిల్ పోయలేని దౌర్భాగ్యం* *మహాలక్ష్మి పథకం అమలు చేయకపోతే “మహిళా ఉద్యమమే”* *జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత* *షాద్ నగర్ పర్యటనలో రేవంత్ సర్కార్ పై ఫైర్* *కాకునూరులో మహాలక్ష్మి పథకం అమలు కోసం పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం* *సోనియాగాంధీకి స్వయంగా పోస్ట్ కార్డు పంపించిన కవిత* *స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా…

Read More

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌.. శంషాబాద్ డిసిపి రాజేష్

సరైన పత్రాలు లేని 31 వాహనాలు సీజ్‌ 10 కేజీల గుట్కా,85 గంజాయి చాక్లెట్లు స్వాధీనం కొత్తూరు,T6న్యూస్, జులై 04: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ డిసిపి రాజేష్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు,ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శంషాబాద్ డిసిపి రాజేష్ హాజరై తనిఖీలను పర్యవేక్షించారు. కొత్తూరు సీఐ నరసింహారావు తో కలిసి పలు కాలనీలో…

Read More

సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం మూర్తుజగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 KV సబ్ స్టేషన్ ను సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రూ.20 కోట్ల నిధులతో 5 సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పట్టణీకరణ,పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి 132 కేవీ సబ్…

Read More

భారీగా నకిలీ ఎలక్ట్రికల్ సామాగ్రి స్వాధీనం..

బ్రేకింగ్:వరంగల్ జిల్లా తెలంగాణ.వరంగల్ నగరంలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్ లు, స్విచ్ లు, ఇతర సామాగ్రి డూప్లికేట్ సరుకులు అమ్ముతున్న పలు మర్వాడీలు… పలుమార్వాడి దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్, లక్షల రూపాయలు సరుకులు స్వాధీనం… రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది… ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పాతుకుపోయిన మార్వాడీలు…కుదేళ్లు అవుతున్న స్థానిక వ్యాపారస్తులు…పేరుకే స్థానిక వ్యాపారస్తుల యూనియన్లు…మార్వాడీల మోచేతి నీళ్లు తాగి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్న యూనియన్ల లీడర్లు…అతి తక్కువ ధరకే డూప్లికేట్ వస్తువులు…

Read More

ముఖ్యమంత్రిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. ఈ నెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రిని కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు.

Read More

ఇంటింటికి జ్వరాల సర్వే చేయాలి. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతోపాటు సోమవారం నుండి ఇంటింటికి జ్వరాల సర్వేను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పారిశుద్ధ్యం వనమహోత్సవం, త్రాగునీటి వసతి ఇందిరమ్మ ఇళ్లు పై ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్…

Read More

హైదరాబాద్ లో చిరుతపులుల సంచారం..

హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్[ఆర్సీఐ] ప్రాంగణంలో రెండు చిరుతపులుల సంచారంరెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్…

Read More