రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
హైదరాబాదు,T6న్యూస్: సోమవారం రోజున బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డికి పాలకవర్గం ఘన స్వాగతం పలికారు.మార్కెట్ కార్యాలయం ముందు మొక్కను నాటి మార్కెట్ కి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో చేపట్టబోయే కోహెడ మార్కెట్ కి సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్…
