టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి.
హైదరాబాద్, T6 న్యూస్:టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఆగాపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం జ్యోత్స్న అన్నారు. గురువారం నేతాజీ నగర్ లోని అంగన్వాడి కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు టీబీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. రోగులకు మందులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త…
