Headlines

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు..

హైదరాబాద్‌, T6న్యూస్: తెలంగాణలోని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌గా పరిగణించబడే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిషన్‌కు అందించారు. ఇందులో ప్రాజెక్టు ప్రారంభం, అనుమతుల విధానం, కేబినెట్ చర్చల గురించి కొన్ని తేలికపాటి కాకుండా వివాదాస్పద అంశాలు వెల్లడయ్యాయి. నివేదికలో ముఖ్యాంశాలు: 🔹 కాళేశ్వరం ప్రాజెక్టును కేబినెట్‌లో ఎప్పుడూ చర్చించలేదని నివేదిక స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ పరంగా, పరిపాలనా…

Read More

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..

అమరావతి,T6news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అందనున్నది. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పోరాటం చేస్తూ ఉన్న వీరి సమస్యలను పరిష్కరించేందుకు నూతన ప్రభుత్వం సంసిద్ధమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురుకుల ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేతనాల పెంపు అవసరాన్ని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినమైనప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ…

Read More

తిరుమల సర్వస్వం – 2

శ్రీవారి సేవలు 💐 ప్రస్తుతం సంవత్సరానికి 450 కు పైగా ఉత్సవాలు జరుగుతాయి. 💐 నిత్య, వార, పక్ష, త్రైమాసిక, వార్షిక ఉత్సవాలు ఎన్నో, ఎన్నెన్నో… సుప్రభాతసేవ 💐 29 శ్లోకాలున్న “సుప్రభాతము” 💐 11 శ్లోకాలున్న “స్తోత్రము” (కమలాకుచ చూచుక కుంకుమతో…), 💐 16 శ్లోకాలున్న “ప్రపత్తి” నీ (ఈశానాం జగతో…), 💐 14 శ్లోకాలున్న “మంగళాశాసనాన్ని” (శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే…), (రేపటి భాగంలో…. విశ్వరూప సందర్శనం, నవనీత హారతి, తిరుప్పావై పఠనం వివరాలు)

Read More

ప్రధాని విదేశీ పర్యటన..

జులై 2 నుంచి 9 వరకు ప్రధాని మోదీ 8 రోజుల విదేశీ పర్యటన హైదరాబాదు,T6న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు. బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు, గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశాలతో ద్వైపాక్షిక…

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

హైదరాబాదు,T6న్యూస్: సోమవారం రోజున బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డికి పాలకవర్గం ఘన స్వాగతం పలికారు.మార్కెట్ కార్యాలయం ముందు మొక్కను నాటి మార్కెట్ కి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో చేపట్టబోయే కోహెడ మార్కెట్ కి సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్…

Read More

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్,T6న్యూస్: తెలంగాణ రాజకీయ వేడి మరింతగా పెరుగుతున్న వేళ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మరియు బీజేపీ సీనియర్‌ నేత బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న ప్రచారాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 🔹 అధ్యక్ష పదవిపై స్పష్టత: “బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. అది ప్రజాస్వామ్య పార్టీ. కానీ ఎవరికీ పదవి రాకపోయినంత మాత్రాన వారు డమ్మీలు కారు,” అంటూ…

Read More

బీజేపీకి శక్తిని చేకూర్చేందుకు కృషి చేస్తాను – రాంచందర్‌రావు

హైదరాబాద్‌,T6న్యూస్: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. నాకు ఈ బాధ్యత చాలా గొప్పది, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నది. ప్రజల ఆశలు తీర్చే విధంగా పని చేస్తాను,” అని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలతో ప్రజలు విసిగిపోయారనీ, ప్రజల్లో స్పష్టమైన మార్పు కోరుకునే భావన నెలకొన్నదని…

Read More

అమ్మవారి ఆలయం మూసివేత…

శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మూడు నెలలు మూసివేత ఎందుకంటే..! శ్రీశైలం దేవాలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 31 శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేయనున్నారు. ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను అటవీ అధికారులు నిలిపేశారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు భక్తులను అనుమతించడం లేదని అటవీ అధికారులు తెలిపారు. జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ వాహనాలు నడుపుతుంది. శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి ఆలయం…

Read More

కమలం కొత్త సారథి…

కమలం కొత్త సారథి రాంచందర్‌రావు..! సంఘ్‌తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు దాదాపు ఖరారైన పేరు.. నేడు ప్రకటన అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ ఏకగ్రీవం కావాలనుకుంటున్నా: కిషన్‌రెడ్డి 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్‌ల కోసం కసరత్తు వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక? హైదరాబాద్, t6 న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా…

Read More

శివ ధ్యాన మంత్రాలు- ఫలితాలు

శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు – ఫలితాలు 1.ఓం నమః శివాయ (మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి) ఓం నమో భగవతే రుద్రాయ( బలం కోసం, ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి) ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః (శరణాగతికీ, సర్వ శుభాలకీ) ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే…

Read More