Headlines

తిరుమల సర్వస్వం -37

శ్రీవారి బ్రహ్మోత్సవాలు – 10 👉 చక్రస్నానం: తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో జరిగినటువంటి అన్ని సేవలు సఫలమై లోకాలన్నీ క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో వర్థిల్లడానికి, శ్రవణా నక్షత్రం నాడు “చక్రస్నానం” జరుగుతుంది. యజ్ఞాంతంలో క్రతుకర్త చేసే స్నానాన్ని “అవభృథస్నానం” అంటారు. బ్రహ్మోత్సవాలు ఓ మహాయజ్ఞమే కనుక, చివరి రోజున అవభృథస్నానం చేస్తారు. స్వామివారి సేవకుడు, పంచాయుధాల్లో ఒకరైన సుదర్శనచక్రం (లేదా చక్రత్తాళ్వార్) ఈ స్నానమాచరించటం వల్ల ఇది “చక్రస్నానం” అయ్యింది. స్వామిపుష్కరిణికి వాయువ్య భాగంలో, తిరుమల…

Read More

నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుపతి,T6 న్యూస్, అక్టోబర్ 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. వాహనసేవల వివరాలు : తేదీ ఉదయం రాత్రి…

Read More

మద్యం కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు – జోగి రమేష్‌ ఆగ్రహం

విశాఖపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ మద్యం కేసుపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ – “నన్ను మద్యం కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మద్యం స్కాంను బట్టబయలు చేసింది మా పార్టీనే. నకిలీ మద్యం స్కాం చంద్రబాబుకు చుట్టుకుంది. ఇప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసి మద్యం వ్యవహారాన్ని వేరే వాళ్లపై మోపాలని చూస్తున్నారు,” అన్నారు. అదేవిధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఇళ్లకే మద్యం డోర్‌…

Read More

విజయవాడలో దసరా ఉత్సవాలకు సిద్ధం

విజయవాడ,T6 న్యూస్: రేపటి నుంచి విజయవాడలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. నగరంలోని ఐదు ప్రదేశాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ్‌ కమిటీ సభ్యుడు పట్టాభి తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ కోసం ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోయినా, ఈసారి విజయవాడ ఉత్సవ్‌ ద్వారా ప్రజలకు వినోదంతో పాటు భక్తి శ్రద్ధలను పునరుద్ధరించే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఉత్సవ్‌…

Read More

నంద్యాల త్యాగరాజ స్వామి దేవస్థానం నందు ఘనంగా వినాయక చవితి వేడుకలు.

నంద్యాల,T6 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం నందు చైర్మెన్/అధ్యక్షులు ఊడుమాల్పురం మల్లుగాల్ల సుబ్బరాయుడు, ట్రెజరర్ శీనయ్య ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మన దేవాలయంలో తెల్లవారుజామున నుంచే శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పత్ర, ఫల, పుష్పాలు మరియు తోరణాలతో విశేషంగా అలంకరించారు. విచ్చేసిన భక్తాదులందరూ…

Read More

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన నంద్యాల నాయి బ్రాహ్మణులు.

-సెలూన్లకు ఉచిత విద్యుత్ పై నాయి బ్రాహ్మణుల హర్షం. నంద్యాల, T6 న్యూస్: నాయీ బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా సెలూన్ షాపులకు అందిస్తోన్న ఉచిత విద్యుత్ ను 200 యూనిట్లకు కూటమి ప్రభుత్వం పెంచిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన నంద్యాల నాయీ బ్రాహ్మణ సోదరులు. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తమ అభినందనలు తెలిపేందుకు నంద్యాల పట్టణంలోని 28వ వార్డు, 36వ వార్డు నందు నాయీ బ్రాహ్మణ సోదరులు నిర్వహించిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య…

Read More

సనాతన ధర్మం వైపు ప్రపంచం.. భారత్‌లో పెరుగుతున్న క్రైస్తవ జనాభా..?

హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ప్రపంచ మతాలు అన్నిటిలో హిందూ మతమే అతి పురాతనమైనది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి, సమతుల్య జీవితం కోసం దీనిని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా…

Read More

నాయి బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ గా మానాల కిషన్..

హైదరాబాద్,T6 న్యూస్: తెలంగాణా రాష్ట్ర నాయిభ్రాహ్మణ సంఘాల సమావేశాన్ని బిసి సాదికారిక భవన్ లో మంగళ వృత్తిదారుల రక్షణ కోసం సామాజిక భద్రత చట్టం తీసుకురావలసిన అంశంపై సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్బంగా తెలంగాణ నాయిబ్రాహ్మణ ఐక్యకార్యచరణ కమిటీ కన్వీనర్ గా మానాల కిషన్ నాయి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ మానాల కిషన్ మాట్లాడుతూ.. వచ్చే నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతు..తెలంగాణ…

Read More

చెంచుల అస్తిత్వం.. నామరూప విధ్వంసం

తెలంగాణా/ఆంధ్రప్రదేశ్ స్టొరీ : ఏనాటిదో నల్లమల! ఎత్తయిన గుట్టలు, దట్టమైన మట్టలు, పుట్టల పుట్టుక ఎప్పటిదో? గుట్టల సానువుల నడుమ సుడులు తిరిగే కృష్ణమ్మ ఈ అడవిలోకి ఎప్పుడొచ్చి చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా పెద్దపులి ఇక్కడ మాత్రం ఉనికి కాపాడుకుంటూ ఎన్నేళ్లుగా నల్లమలను ఏలుతున్నదో? ఏదు, పులి, పూరేడు, అడవికోళ్లలో తమ పూర్వీకుల ఆత్మీయ స్పర్శను తడుముకుంటూ చెంచోళ్లు ఈడికి ఏనాడొచ్చారో? జీవరాశితో కలిసి చెట్ల తొర్రల్లో నివసించే ఆదిమ తెగలు తొర్రల నుంచి పెంట మీదకి…

Read More

గోవా కొత్త గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణం

పనాజి: ప్రముఖ రాజనీతి నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ఘన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, సంద్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి హాజరుతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా…

Read More