Headlines

అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

హైదరాబాద్,T6 న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయి బ్రాహ్మణ అభ్యర్థులను అన్ని వర్గాల ప్రజలు గెలిపించాలని నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు కంది సూర్యనారాయణ, ప్రముఖ కవి రాపోలు సుదర్శన్ అన్నారు. సోమవారం చాదర్ఘాట్ సీతారాములయ్య ట్రస్ట్ భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ… నాయి బ్రాహ్మణులకు ఇప్పటివరకు చట్టసభల్లో అవకాశాలు దక్కలేదని, ఇప్పటికైనా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయి బ్రాహ్మణ అభ్యర్థులు గెలిచేలా…

Read More

ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్.. ట్రావెల్స్ బస్సులపై 289 కేసులు

అమరావతి,T6 న్యూస్: కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు. 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి రూ.7.08 లక్షల జరిమానాలు విధించారు. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు చేశారు. 3 ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో…

Read More

గురు నానక్ యూనివర్సిటీలో ఘనంగా 2వ ఒరియంటేషన్ డే..

రంగారెడ్డి, T6 న్యూస్: ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ యూనివర్సిటీ 2025 – 2026 సంవత్సరానికి సంబంధించి క్యాంపస్‌లో BBA మరియు BCA కోర్సుల్లో చేరిన కొత్త విద్యార్థుల కోసం రెండవ ఒరియంటేషన్ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. డా. హెచ్.ఎస్. సైనీ, వైస్ ఛాన్సలర్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తమ సామర్థ్యాలను గుర్తించుకొని, విద్యను ప్రయోజనకరంగా మలచుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ తన సందేశం ద్వారా విద్యార్థులు…

Read More

సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం మూర్తుజగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 KV సబ్ స్టేషన్ ను సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రూ.20 కోట్ల నిధులతో 5 సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పట్టణీకరణ,పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి 132 కేవీ సబ్…

Read More

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది.

— మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తి విభాగంలో కీలకమైన ప్రాజెక్టుగా ఉన్న ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన స్టేజ్-1 లోని మొదటి యూనిట్‌ను డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీ అడ్లూరి లక్ష్మణ్ , శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు ఇతర శాసన సభ్యులు,…

Read More

విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..

చెన్నై: t6న్యూస్ : చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పిందిచెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి చెన్నైలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 159…

Read More

వరాహ అలంకరణలో జగన్నాథుడు

ద్వారకాతిరుమల,: లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి వారి ఆలయంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవములు అత్యంత వైభవముగా నిర్వహిస్తున్నారు.ఉత్సవాలలో భాగముగా 3వ రోజు వరాహ అలంకరణలో భక్తులకు జగన్నాథుడు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పూజారి గోపి మాట్లాడుతూ వరాహ స్వామి భూమిని రక్షించినట్లు చెబుతారు. కాబట్టి ఈ అలంకరణను శక్తి, రక్షణ మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని,ఇది హిందూమతంలో ఒక ముఖ్యమైన ఆచారం.ఇది భక్తులకు దైవిక ఆశీర్వాదనాలను పొందేందుకు…

Read More