Headlines

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపుసప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించిన విద్యాశాఖఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు మే 4వ తేదీ, సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశంఆలస్య రుసుము రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.

Read More

డాక్టరేట్ పట్టా స్వీకరించిన ప్రవీణ

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్. కుమార్ మోలుగారం చేతుల మీదుగా జియాలజీ డిపార్ట్మెంట్ లో ప్రవీణ మహేశ్వరం పీహెచ్ డి పట్టాను అందుకున్నారు. డా. ఎం ఎన్ రెడ్డి పర్యవేక్షణలో ” ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దవాగు బేసిన్ నీటి నాణ్యత పై చేసిన పరిశోధనకు ఉస్మానియా యూనివర్సిటీ మార్చి 2024లో డాక్టరేట్ ను ప్రకటించింది.. ఈ సందర్బంగా పరిశోధనకు సహకరించిన ఉస్మానియా…

Read More

IGI Aviation Services ఉద్యోగాలు – 2025

చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025🌐 దరఖాస్తు: www.igiaviationdelhi.com ఖాళీ పోస్టులు:1️⃣ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ 2️⃣ లోడర్లు (పురుషులకే) 📝 రాత పరీక్ష: 💰 ఫీజు: ✅ ఎంపిక: 📞 సహాయం: 011-45679884

Read More

తెలంగాణలో కొత్త కొలువుల శుభవార్త!

704 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహం – వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్‌,T6 న్యూస్: తెలంగాణలో ఉద్యోగార్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 704 నూతన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ద్వారా భర్తీ చేయనున్నారు. 🏥 వైద్య విద్యా రంగంలో సత్వర భర్తీలు: ఇప్పటికే ప్రకటించిన 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అదనంగా ఇప్పుడు ఈ 704 పోస్టులు చేర్చడం…

Read More

తెలంగాణ పాలిసెట్ వెబ్సైటు లో గందరగోళం..

తెలంగాణ పాలిసెట్ వెబ్‌సైట్‌లో గందరగోళంహైదరాబాద్, T6 న్యూస్: చెరిగిపోయిన సీట్ల కేటాయింపులు, వెబ్ ఆప్షన్లకు సంబంధించిన డేటా పాలిసెట్ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ డ్రైవ్ వాడారా, లేక వెబ్‌సైట్‌ను ఎవరైనా హాక్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నిఘా వర్గాలు రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన పాలిసెట్ సీట్ల కేటాయింపులు కోసం ఎదురుచూస్తున్న 22 వేల మంది విద్యార్థులుప్రభుత్వ ఆదీనంలో ఉండాల్సిన డేటా మొత్తం ఒక్క రాత్రిలో చెరిగిపోవడంతో…

Read More

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..

అమరావతి,T6news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త అందనున్నది. సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో పోరాటం చేస్తూ ఉన్న వీరి సమస్యలను పరిష్కరించేందుకు నూతన ప్రభుత్వం సంసిద్ధమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురుకుల ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేతనాల పెంపు అవసరాన్ని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినమైనప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ…

Read More