కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం – కామన్వెల్త్ గేమ్స్ కోసం భారత్ బిడ్
డిల్లీ,T6 న్యూస్: కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో భారత్ మరోసారి ముందడుగు వేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ తరఫున బిడ్ వేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్రీడా రంగం ఉత్సాహభరితంగా మారింది. ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (IOA) 2030 గేమ్స్ కోసం భారత్ను ఆతిథ్య దేశంగా ప్రతిపాదించేందుకు అంగీకరించింది. కేబినెట్ ఆమోదంతో ఇప్పుడు అధికారికంగా బిడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్తో పాటు నైజీరియా, కెనడా,…
