Headlines

ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ

ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా సెలబ్రిటీలు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరుతో గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి ఈ బాట పట్టగా, తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ కూడా చేరింది. తన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, వీడియోల కోసం నెలకు రూ.390 చెల్లించాలని సిరి కోరుతోంది. ప్రస్తుతం ఆమె సబ్‌స్క్రిప్షన్‌లో 426 మంది ఉండగా, నెలకు సుమారు…

Read More

స్వాతంత్య్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగన్యుడు… ఎమ్మెల్యే బాలునాయక్

జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు. *చింతపల్లి* మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన *జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహా ఆవిష్కరణ* కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More

బోనమెత్తిన మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి,T6 న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారికి బోనాలు జరిగాయి. మంచాల మండల మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మర్రి నిత్య నిరంజన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ గ్రామ దేవత శ్రీ పోచమ్మ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదిభట్ల గ్రామ ప్రజలు బంధుమిత్రులు పెద్ద…

Read More

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి.

హైదరాబాద్, T6 న్యూస్:టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఆగాపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం జ్యోత్స్న అన్నారు. గురువారం నేతాజీ నగర్ లోని అంగన్వాడి కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు టీబీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. రోగులకు మందులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం..

వనపర్తి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుకు వనపర్తి జిల్లా బీజేపీ శ్రేణులు ఆదివారం అపూర్వరీతిలో స్వాగతం పలికారు. అనంతరం వనపర్తి జిల్లాలో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో రాంచందర్ రావుతో కలిసి మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావడంపై దిశానిర్దేశం చేసారు.

Read More

తెలంగాణలో కొత్త కొలువుల శుభవార్త!

704 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహం – వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్‌,T6 న్యూస్: తెలంగాణలో ఉద్యోగార్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 704 నూతన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ద్వారా భర్తీ చేయనున్నారు. 🏥 వైద్య విద్యా రంగంలో సత్వర భర్తీలు: ఇప్పటికే ప్రకటించిన 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అదనంగా ఇప్పుడు ఈ 704 పోస్టులు చేర్చడం…

Read More

ఫార్మాలో మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్,T6 న్యూస్ :ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో సమావేశమైన ఎలీ లిల్లీ ప్రతినిధి బృందం ఆ మేరకు అంగీకారం తెలియజేసింది. ❇️ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ గారు, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్…

Read More

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష..

విజయవాడ క్యాంపు కార్యాలయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ఉత్తరాంధ్ర సస్యశ్యామల ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, సిఈలు, ఎస్ఈలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ పార్టీకి షాక్

“బిఆర్ఎస్ పార్టీ లో బారీగా చేరికలు“-బిఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం-కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి.-స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ..-నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది.-నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.-ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు.-ఎన్నికలకు…

Read More