గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: పోలీసులపై ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం

హైదరాబాద్,T6న్యూస్, జూలై 4: హైదరాబాద్‌లోని గాంధీభవన్ సమీపంలో గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీఏసీ భేటీ సందర్భంగా అకస్మాత్తుగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును భవనంలోకి అనుమతించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అనుమతించకుండా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భద్రతా సిబ్బందితో…

Read More

మనిషి ఆయుర్దాయం 150-200 ఏళ్లు: బాబా రాందేవ్‌

యోగా గురువు బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మనిషి ఆయుర్దాయం 100 ఏళ్లని భావిస్తారుగానీ, సహజంగా 150 నుంచి 200 ఏళ్లు జీవించే శక్తి మనిషిలో ఉందని తెలిపారు. అయితే ఈ కాలంలో మెదడు, గుండె, కళ్లు, కాలేయంపై అధిక ఒత్తిడి పెడుతున్నారని చెప్పారు. దీనితోపాటు 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని కేవలం 25 ఏళ్లకే తీసుకుంటూ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన నంద్యాల నాయి బ్రాహ్మణులు.

-సెలూన్లకు ఉచిత విద్యుత్ పై నాయి బ్రాహ్మణుల హర్షం. నంద్యాల, T6 న్యూస్: నాయీ బ్రాహ్మణుల సంక్షేమమే లక్ష్యంగా సెలూన్ షాపులకు అందిస్తోన్న ఉచిత విద్యుత్ ను 200 యూనిట్లకు కూటమి ప్రభుత్వం పెంచిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన నంద్యాల నాయీ బ్రాహ్మణ సోదరులు. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తమ అభినందనలు తెలిపేందుకు నంద్యాల పట్టణంలోని 28వ వార్డు, 36వ వార్డు నందు నాయీ బ్రాహ్మణ సోదరులు నిర్వహించిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య…

Read More

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. కమీషనర్ వెంకటరామిరెడ్డి

అంతర్ జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటరామి రెడ్డి చౌటుప్పల్, T6 న్యూస్: అంతర్ జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయం ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంమున్సిపల్ కమిషనర్ గౌరవ శ్రీ జి వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటుట్రినిటీ స్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించడం జరిగినది. కమిషనర్…

Read More

‘తేరే ఇష్క్ మెయిన్’ షూటింగ్ పూర్తి

హైదరాబాద్, T6 న్యూస్ బహుముఖ నటుడు ధనుష్ బాలీవుడ్ దర్శకుడు అనాండ్ ఎల్ రాయ్ తో కలిసి మూడవసారి ‘తేరే ఇష్క్ మీన్’ చిత్రంలో కలిసి పని చేయనున్నారు. నటుడు మరియు దర్శకుడి మొదటి చిత్రం రాంజానా యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. నటి కృతి సనోన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క షూటింగ్ ని మేకర్స్ పూర్తి చేసినట్లు…

Read More

తొలి ఏకాదశి అంటే ఏమిటి.? దాని విశిష్టత ఏంటి.?

తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ? హైదరాబాద్, T6 న్యూస్: హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి.?ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి ,…

Read More

సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం మూర్తుజగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 KV సబ్ స్టేషన్ ను సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రూ.20 కోట్ల నిధులతో 5 సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పట్టణీకరణ,పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి 132 కేవీ సబ్…

Read More

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌.. శంషాబాద్ డిసిపి రాజేష్

సరైన పత్రాలు లేని 31 వాహనాలు సీజ్‌ 10 కేజీల గుట్కా,85 గంజాయి చాక్లెట్లు స్వాధీనం కొత్తూరు,T6న్యూస్, జులై 04: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ డిసిపి రాజేష్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు,ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శంషాబాద్ డిసిపి రాజేష్ హాజరై తనిఖీలను పర్యవేక్షించారు. కొత్తూరు సీఐ నరసింహారావు తో కలిసి పలు కాలనీలో…

Read More

కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వేదిరే సికిందర్ రెడ్డి ఇబ్రహీంపట్నం,T6న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ కౌశిక్ రెడ్డిపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్ రెడ్డికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరె సికింధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని…

Read More