Headlines

ములుగు నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు మంజూరు

ములుగు నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం -మంత్రి సీతక్క విజ్ఞప్తిపై సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరైన నిధులు-అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ . గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ జానకిరామాలయంకు – రూ.12 లక్షలు. కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంకు – రూ.50 లక్షలు. ములుగు మండలం జగ్గన్నపేట పుట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయంకు – రూ.30 లక్షలు. మల్లంపల్లి వెంకటేశ్వర స్వామి…

Read More

అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలి.. రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి చారి

రంగారెడ్డి,T6న్యూస్ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలని రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి కోరారు. మొన్న జరిగిన పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రోహిoగ్యలపైవిడుదల చేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని బాలాపూర్ లో నివాసముంటున్న రోహింగ్యాల వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది .బర్మా నుంచి 20 వేల మందికి పైగా రోహింగ్యాలు ఇక్కడ నివాసముంటున్నట్టు వారికి…

Read More

ఏడాదికి ఒక్కసారైనా బీదలకు వైద్యం చేయాలి..

హైదరాబాద్, T6న్యూస్ : కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) లో నిర్మించిన నూతన ఆసుపత్రిని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,…

Read More

శివ ధ్యాన మంత్రాలు- ఫలితాలు

శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు – ఫలితాలు 1.ఓం నమః శివాయ (మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి) ఓం నమో భగవతే రుద్రాయ( బలం కోసం, ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి) ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః (శరణాగతికీ, సర్వ శుభాలకీ) ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే…

Read More

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌.. శంషాబాద్ డిసిపి రాజేష్

సరైన పత్రాలు లేని 31 వాహనాలు సీజ్‌ 10 కేజీల గుట్కా,85 గంజాయి చాక్లెట్లు స్వాధీనం కొత్తూరు,T6న్యూస్, జులై 04: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ డిసిపి రాజేష్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు,ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శంషాబాద్ డిసిపి రాజేష్ హాజరై తనిఖీలను పర్యవేక్షించారు. కొత్తూరు సీఐ నరసింహారావు తో కలిసి పలు కాలనీలో…

Read More

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది.

— మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తి విభాగంలో కీలకమైన ప్రాజెక్టుగా ఉన్న ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన స్టేజ్-1 లోని మొదటి యూనిట్‌ను డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీ అడ్లూరి లక్ష్మణ్ , శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు ఇతర శాసన సభ్యులు,…

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

హైదరాబాదు,T6న్యూస్: సోమవారం రోజున బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డికి పాలకవర్గం ఘన స్వాగతం పలికారు.మార్కెట్ కార్యాలయం ముందు మొక్కను నాటి మార్కెట్ కి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో చేపట్టబోయే కోహెడ మార్కెట్ కి సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్…

Read More

‘పెద్ది’ సెట్స్ లో జాన్వి కపూర్ జాయిన్ అయ్యేది అప్పుడేనా..!

హైదరాబాద్,T6 న్యూస్ డెస్క్: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా మరియు అత్యంత ఎదురుచూస్తున్న సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఒకటి. బుచి బాబు సనా దర్శకత్వం వహించిన రామ్ చరణ్-నార్టర్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా గొప్ప స్థాయిలో తయారవుతోంది మరియు ఈ చిత్రం కోసం అంచనాలు ఆకాశంలో అధికంగా ఉన్నాయి. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్సెకి భారీ స్పందన లభించింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ ఇంటర్నెట్‌లో సంచలనం…

Read More

ముఖ్యమంత్రిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. ఈ నెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రిని కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు.

Read More

కుటుంబ సమేతంగా మహంకాళి అమ్మవారి దర్శనం…

హైదరాబాద్, T6 న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణ, కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని ప్రార్థించారు.* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని ప్రశంసించారు.*…

Read More