Headlines

పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి. ఏబివిపి జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శంషాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ పాల్గొన్నారు .సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8 500 కోట్ల ఫీజు నెంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని దీని కారణంగా వేలాదిమంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి నెలకొందని దీని కారణంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం…

Read More

ఘనంగా జరిగిన ధన్వంతరి జయంతి ఉత్సవం

హైదరాబాద్: మన కమ్యూనిటీకి చెందిన ముఖ్యమంత్రి జన నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న రావడం ఆయన కృషికి నిదర్శనం, భారత వ్యవస్థకు ఆదర్శప్రాయమైన రిజర్వేషన్ అమలుకు ఆయన ఎంతో కృషి చేశారు, ముఖ్యంగా బీసీలకు మన కమ్యూనిటీ వారికి. ఇట్లాగే మన కమ్యూనిటీ వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. మన కమ్యూనిటీకి చెందిన రికోసేన్, కుల్దీప్ సింగ్ మొదలైన వారు జాతీయ క్రికెట్ లో రాణిస్తూ మన కమ్యూనిటీ పేరు నిలబెడుతున్నారు. ఇలాగే…

Read More

ఘనంగా వైద్యుల దినోత్సవం

హైదరాబాద్, T6న్యూస్: ఆగాపుర ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేరా సమ్రీన్ తో కేక్ కట్ చేయించి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన ఏఎన్ఎం లు జ్యోత్స్న, విమల, మేహనాజ్, లక్ష్మీ, పావని, ఎల్ టి స్వాతి, స్టాఫ్ నర్సులు నాగరాణి, సుజాత, డిఓ ప్రతిమ, సపోర్టింగ్ స్టాప్ పరుశురాం, విద్య తదితరులు పాల్గొన్నారు.

Read More

చింతమడకకు కవిత..

చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మార్గమధ్యలో సిద్దిపేట పట్టణంలో ఘన స్వాగతం పలికిన జాగృతి నాయకులు, కార్యకర్తలు, మహిళలు.

Read More

కృష్ణా జలాలపై కీలక ప్రజెంటేషన్ – ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ సమీక్ష

ఏపీకి నీటి తరలింపు, కాళేశ్వరం డిజైన్ లోపాలపై వెల్లడి హైదరాబాద్‌:తెలంగాణ జలవనరులపై చోటుచేసుకుంటున్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమీక్ష సమావేశం నిర్వహించింది. నేడు (జూలై 9) మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు శాఖల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 💧 ప్రధాన అంశాలు: 🔹…

Read More

విజయవాడలో దసరా ఉత్సవాలకు సిద్ధం

విజయవాడ,T6 న్యూస్: రేపటి నుంచి విజయవాడలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. నగరంలోని ఐదు ప్రదేశాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ్‌ కమిటీ సభ్యుడు పట్టాభి తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ కోసం ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోయినా, ఈసారి విజయవాడ ఉత్సవ్‌ ద్వారా ప్రజలకు వినోదంతో పాటు భక్తి శ్రద్ధలను పునరుద్ధరించే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఉత్సవ్‌…

Read More

జర్నలిస్టు అనే పదానికి అర్థం వెతుక్కోవలసిన దుస్థితి తలెత్తింది. సి ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నవ తెలంగాణ దినపత్రిక 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి స్ఫూర్తినిచ్చే పత్రికా సంస్థలు…

Read More

ఈ నెల 5న గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్: ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలన అధికారుల(జీపీఓ)కు నియామక పత్రాలు అందజేయబడతాయని, జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సూచించారు. జీపీఓ అభ్యర్థులు హైదరాబాద్ వెళ్ళడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ…

Read More

సీఎం రేవంత్ తో హైకోర్టు చీఫ్ జస్టిస్ భేటీ

హైదరాబాద్,T6 న్యూస్ : రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ , ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ♦️రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు అవసరమైన మేరకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సూచించారు. ఈ అంశాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి…

Read More