Headlines

గాంధీ భవన్‌లో పీఏసీ భేటీ: కాంగ్రెస్ అజెండాపై కీలక చర్చలు

హైదరాబాద్, జూలై 4 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వేదికగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ (PAC) భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీఏసీ సభ్యురాలు మీనాక్షి నటరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా కులగణన (Caste Census), ఎస్సీ వర్గీకరణ (SC Categorization) అంశాలు ప్రధానంగా…

Read More

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: పోలీసులపై ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం

హైదరాబాద్,T6న్యూస్, జూలై 4: హైదరాబాద్‌లోని గాంధీభవన్ సమీపంలో గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీఏసీ భేటీ సందర్భంగా అకస్మాత్తుగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును భవనంలోకి అనుమతించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అనుమతించకుండా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భద్రతా సిబ్బందితో…

Read More

మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్..

మల్లికార్జున్ ఖర్గేకి పోటాపోటీ నివేదికలు అందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్: ఖర్గేను కలిసి తమ అభ్యర్థనలు వినిపించిన ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారని తెలిపిన మల్‌రెడ్డి రంగారెడ్డి బంజారాల్లో 80% మంది కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారని, అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బాలు నాయక్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన…

Read More

మల్లికార్జున ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం – కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్లో విస్తృత ప్రచారం

హైదరాబాద్‌, జూలై 4:కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ వ్యతిరేక ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఖర్గే పర్యటనకు ముందు రాత్రికిరాత్రి నగరంలోని పలు ప్రదేశాల్లో ఈ ఫ్లెక్సీలు పెట్టడంపై చర్చ సాగుతోంది. ఫ్లెక్సీల వివరాలు: నగరంలోని పంజాగుట్ట, అమీర్‌పేట్, సోమాజిగూడ, బంజారాహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిసాయి ఫ్లెక్సీలపై కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, ప్రభుత్వ తీరుపై వ్యతిరేక నినాదాలు కనిపించాయి “కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది”,“రాజ్యాంగాన్ని…

Read More

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం – కొలీజియం కీలక సిఫార్సులు

న్యూఢిల్లీ, T6న్యూస్, జూలై 4:ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులకు న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కీలకంగా స్పందించింది. కొలీజియం తాజా భేటీలో ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకానికి సిఫార్సులు చేసింది. తుహిన్ కుమార్‌‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫార్సు తుహిన్ కుమార్‌ ప్రస్తుతం న్యాయవాదిగా విశాఖపట్నంలో సేవలందిస్తున్నారు ఆయనను నేరుగా హైకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం అభిప్రాయపడింది తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను నియమించాలని కొలీజియం సూచించింది. వీరి వివరాలు…

Read More

అదనపు తరగతి గదులు ప్రారంభం ..

మహబూబ్ నగర్,T6 న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో రూ.54 కోట్ల పిఎం శ్రీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారితో కలిసి లాంఛనంగా ప్రారంభించాను. అనంతరం రూ. 60 లక్షలతో నిర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది.

Read More

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు…

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు చింతపల్లి, T6న్యూస్: అక్రమ అరెస్టులతో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఉద్యమాలను ఆపలేరని చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ లో భాగంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసన కార్యక్రమం సందర్భంగా నేడు చింతపల్లి పోలీసులు బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘ విద్యార్థి యువజన సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని…

Read More

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. కమీషనర్ వెంకటరామిరెడ్డి

అంతర్ జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటరామి రెడ్డి చౌటుప్పల్, T6 న్యూస్: అంతర్ జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయం ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంమున్సిపల్ కమిషనర్ గౌరవ శ్రీ జి వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో పాటుట్రినిటీ స్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించడం జరిగినది. కమిషనర్…

Read More

రోడ్లు భవనాలు శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

హ్యామ్ రోడ్ల ప్యాకేజీ లపై చర్చిస్తున్న మంత్రి కన్సలెంట్లు రూపొందించిన డిపిఆర్ పరిశీలించిన మంత్రి ఆగస్టు వరకు టెండర్ ప్రక్రియ ప్రారంభం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్న మంత్రి ఉమ్మడి జిల్లాల వారీగా ప్యాకేజీ లు గుర్తింపు హ్యామ్ రోడ్ల పై సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారు – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారులు,కన్సల్టెన్సీ క్షేత్ర స్థాయికి వెళ్ళే ప్రపోజల్ రూపొందించారా అని ప్రశ్నించిన మంత్రి సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ…

Read More