Headlines

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష..

విజయవాడ క్యాంపు కార్యాలయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ఉత్తరాంధ్ర సస్యశ్యామల ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, సిఈలు, ఎస్ఈలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

చేతి వృత్తిని వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకోము..

–నాయి బ్రాహ్మణుల సంక్షేమ విభాగం..రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఎం. బాగయ్య-జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసిన బృందం హైదరాబాద్,T6 న్యూస్: కార్పొరేట్ సెలూన్లకు తావివ్వకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు నాయి బ్రాహ్మణులు సంక్షేమానికి కృషి చేయాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ విభాగం నాయకులు ప్రొఫెసర్ ఎం. భాగయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లో స్థానిక నాయి బ్రాహ్మణ(మంగలి) నాయకులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ను కలిసి తమ వృత్తిలోకి అన్యమతస్థులు, కార్పొ…

Read More

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం టీచర్ల పవిత్ర బాధ్యత – మంత్రి నారా లోకేష్

అమరావతి,T6న్యూస్: ఏపీలోని కర్నూలు జిల్లా మారుమూల గిరిజన గ్రామం జేఎం తండాలో విద్యాప్రచుర్యంలో అద్భుతంగా రాణించిన ఉపాధ్యాయురాలు ఎం. కల్యాణి కుమారిని “షైనింగ్ టీచర్”గా ఉండవల్లి నివాసంలో ఘనంగా సత్కరించిన మంత్రి లోకేష్ “పదవిని కాదు.. విద్యార్థిగా మారి ఉపాధ్యాయురాలి నుంచి పాఠాలు నేర్చుకున్నా” అని భావోద్వేగంగా స్పందించిన లోకేష్ “పట్టుదలతో పాఠశాల రూపురేఖలు మార్చిన కల్యాణి ఆదర్శం”

Read More

ఏడాదికి ఒక్కసారైనా బీదలకు వైద్యం చేయాలి..

హైదరాబాద్, T6న్యూస్ : కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) లో నిర్మించిన నూతన ఆసుపత్రిని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,…

Read More

రైతును రాజు చేయడమే లక్ష్యంగా పని చేస్తాం… ఎమ్మెల్యే బాలునాయక్

వ్యవసాయం అంటే దండుగ కాదు.. వ్యవసాయం అంటే పండుగ. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పని చేస్తాం.— ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ దేవరకొండ, T6 న్యూస్ : దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసం వద్ద జాతీయ ఆహార భద్రత మిషన్ (NFM) ద్వారా జొన్న మరియు కందివిత్తనాల చిరు సంచులను లబ్ధిదారులకు స్వయంగా అధికారులతో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More

‘తేరే ఇష్క్ మెయిన్’ షూటింగ్ పూర్తి

హైదరాబాద్, T6 న్యూస్ బహుముఖ నటుడు ధనుష్ బాలీవుడ్ దర్శకుడు అనాండ్ ఎల్ రాయ్ తో కలిసి మూడవసారి ‘తేరే ఇష్క్ మీన్’ చిత్రంలో కలిసి పని చేయనున్నారు. నటుడు మరియు దర్శకుడి మొదటి చిత్రం రాంజానా యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. నటి కృతి సనోన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క షూటింగ్ ని మేకర్స్ పూర్తి చేసినట్లు…

Read More

‘పెద్ది’ సెట్స్ లో జాన్వి కపూర్ జాయిన్ అయ్యేది అప్పుడేనా..!

హైదరాబాద్,T6 న్యూస్ డెస్క్: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా మరియు అత్యంత ఎదురుచూస్తున్న సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఒకటి. బుచి బాబు సనా దర్శకత్వం వహించిన రామ్ చరణ్-నార్టర్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా గొప్ప స్థాయిలో తయారవుతోంది మరియు ఈ చిత్రం కోసం అంచనాలు ఆకాశంలో అధికంగా ఉన్నాయి. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్సెకి భారీ స్పందన లభించింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ ఇంటర్నెట్‌లో సంచలనం…

Read More

మనిషి ఆయుర్దాయం 150-200 ఏళ్లు: బాబా రాందేవ్‌

యోగా గురువు బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మనిషి ఆయుర్దాయం 100 ఏళ్లని భావిస్తారుగానీ, సహజంగా 150 నుంచి 200 ఏళ్లు జీవించే శక్తి మనిషిలో ఉందని తెలిపారు. అయితే ఈ కాలంలో మెదడు, గుండె, కళ్లు, కాలేయంపై అధిక ఒత్తిడి పెడుతున్నారని చెప్పారు. దీనితోపాటు 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని కేవలం 25 ఏళ్లకే తీసుకుంటూ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More