Headlines

ఆరోగ్యంగా ఉన్నా ఆకస్మాత్తుగా గుండెపోటు..?

ఆరోగ్యంగా ఉన్నా “సడన్​ హార్ట్​ ఎటాక్​” ఎందుకు వస్తుంది? – నిపుణుల సమాధానమిదే! రోజురోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలు – ఈ అలవాట్లకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు! హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: నేటి రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా ఫిట్​గా ఉండి హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు వెల్లడిస్తున్నారు. మరి…

Read More

తొలి ఏకాదశి అంటే ఏమిటి.? దాని విశిష్టత ఏంటి.?

తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ? హైదరాబాద్, T6 న్యూస్: హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి.?ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి ,…

Read More

ఓటీటీలో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్..

హైదరాబాద్,T6న్యూస్: ఈ ఏడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయిన ల్లో ఇది ఒకటి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అదే ఓటీటీలో విడుదలైన వెంటనే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన ఈ కు ఇప్పుడు ఓటీటీలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మనం మాట్లాడుతున్న పేరు ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన అంతగా ఆకట్టుకోలేకపోయింది. కమల్…

Read More

రాష్ట్ర ప్రజలకు ఏకాదశి శుభాకాంక్షలు..

ఏకాదశి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పండుగ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.

Read More

అర్ధనగ్న ప్రదర్శన

అబ్దుల్లాపూర్ మెట్టు తహసీల్దార్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన రంగారెడ్డి: సైదాబాద్ కు చెందిన గిరిధర్ రెడ్డి బట్టలు విప్పి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన… కోర్టు ఉత్తర్వులు ఉన్నా మాకు ఎలాంటి న్యాయం చేయడం లేదని బాధితుడి ఆందోళన.. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమాయ్ కుమార్ తన ల్యాండ్ అక్రమంగా రిజిస్టర్ చేశారు అని ఆరోపణ… తట్టిఅన్నారం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 109,110 లో 6 ఎకరాల భూమిని ఎలాంటి నోటీసులు లేకుండా…

Read More

బ్రేకింగ్ న్యూస్

ఏసిబి వలలో చిక్కిన మరో చేప మంచిర్యాల్,T6న్యూస్: రెవెన్యూ రికార్డులలో పట్టాధారుడు యొక్క ఆధార్‌ను ఖాతాతో కలపడానికి మరియు సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసి దానిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపించి తనకు పట్టాధారు పాసు పుస్తకంను జారీ చేయడానికి” అధికారిక సహాయం చేసినందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.10,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల తహశీల్దారు వారి కార్యాలయంలోని డిప్యూటీ తహశీల్దారు – ఆకిరెడ్డి నవీన్ కుమార్ మరియు అదే…

Read More

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌.. శంషాబాద్ డిసిపి రాజేష్

సరైన పత్రాలు లేని 31 వాహనాలు సీజ్‌ 10 కేజీల గుట్కా,85 గంజాయి చాక్లెట్లు స్వాధీనం కొత్తూరు,T6న్యూస్, జులై 04: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ డిసిపి రాజేష్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు,ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శంషాబాద్ డిసిపి రాజేష్ హాజరై తనిఖీలను పర్యవేక్షించారు. కొత్తూరు సీఐ నరసింహారావు తో కలిసి పలు కాలనీలో…

Read More

అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలి.. రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి చారి

రంగారెడ్డి,T6న్యూస్ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలని రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి కోరారు. మొన్న జరిగిన పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రోహిoగ్యలపైవిడుదల చేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని బాలాపూర్ లో నివాసముంటున్న రోహింగ్యాల వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది .బర్మా నుంచి 20 వేల మందికి పైగా రోహింగ్యాలు ఇక్కడ నివాసముంటున్నట్టు వారికి…

Read More

గిల్‌ డబుల్‌

ద్విశతకంతో రికార్డు రాణించిన జడేజా, సుందర్‌ భారత్‌ 587 ఆలౌట్‌ ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 77/3 వహ్వా.. శుభ్‌మన్‌. టెస్టు పగ్గాలు చేపట్టాక ఈ యువ నాయకుడి బ్యాటింగ్‌ ప్రదర్శన శుభ ప్రదంగా సాగుతోంది. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన గిల్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో మరింత జోరు చూపాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఎంతగా కవ్వించినా.. సిసలైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ రాబట్టి అదుర్స్‌ అనిపించాడు. ఈక్రమంలో అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. తన మారథాన్‌…

Read More

రోశయ్య సేవలు మరువలేనివి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్, T6 న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గే కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లో శ్రీ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివి అని అన్నారు….

Read More