Headlines

తిరుమల సర్వస్వం – 3

విశ్వరూప దర్శనం నవనీతహారతి తాత్కాలిక అడ్డంకులన్నీ తొలగి, ఈ సేవాదర్శనభాగ్యం మీకు అతి త్వరలోనే కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాం. తిరుప్పావై పఠనం తోమాలసేవ అభిషేకనిమిత్తం ఆకాశగంగ తీర్థం భోగశ్రీనివాసునికి అభిషేకం శ్రీవారికి పుష్పాలంకరణ మాలలకు పేర్లు ఉత్సవమూర్తులకు పుష్పమాలాలంకరణ ధూప దీప హారతులు ముప్పూటలా తోమాలసేవ అంతటితో తోమాలసేవ ముగిస్తుంది.

Read More

ఘనంగా వైద్యుల దినోత్సవం

హైదరాబాద్, T6న్యూస్: ఆగాపుర ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేరా సమ్రీన్ తో కేక్ కట్ చేయించి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన ఏఎన్ఎం లు జ్యోత్స్న, విమల, మేహనాజ్, లక్ష్మీ, పావని, ఎల్ టి స్వాతి, స్టాఫ్ నర్సులు నాగరాణి, సుజాత, డిఓ ప్రతిమ, సపోర్టింగ్ స్టాప్ పరుశురాం, విద్య తదితరులు పాల్గొన్నారు.

Read More

పునర్జన్మను ఇచ్చే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే షాద్ నగర్ ప్రముఖ వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రక్తదానం చేసిన వైద్యులు రంగారెడ్డి,T6న్యూస్: కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తాడు.. కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు.. వైద్యులే మనకు సమాజంలో దేవుళ్లనీ.. ఆసుపత్రులే వైద్యాలయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొనియాడారు. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డేను పురస్కరించుకొని రంగారెడ్డి…

Read More

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు – తెలంగాణ, ఏపీకి హెచ్చరిక

హైదరాబాద్/అమరావతి, T6న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ చలించిపోయింది. వాయుగుండం స్థాయికి మారే అవకాశం లేకపోయినప్పటికీ, దీని ప్రభావంతో తూర్పు గాలులు ఉత్తేజితమై భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.- 🔹 తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో…

Read More

సంగారెడ్డిలో ధృవ ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి,T6న్యూస్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో జరిగిన ఘోర రసాయన ప్రమాదం నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ధృవ ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిని తెలుసుకొని, వారిని పరామర్శించారు. 🔹 బాధితులను పరామర్శించిన సీఎం పాశమైలారం ప్రమాదంలో గాయపడిన పలువురు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఎదురుగా చూసిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య సిబ్బందిని వివరంగా ప్రశ్నించి చికిత్సపై ఆరా తీశారు. ఒకో రోగికి సరైన వైద్యం అందుతున్నదా?…

Read More

మాధవ్‌ అందరికీ సుపరిచితుడు – కేంద్రమంత్రి వర్మ

తాడేపల్లి, T6న్యూస్: ఏపీలో బీజేపీ పటిష్టత కోసం నాయకత్వం మార్పులు జరుగుతున్న తరుణంలో, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన మాధవ్ పై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఆయనకు పూర్తి మద్దతుగా నిలవాలన్నారు. 🔹 “మాధవ్ అందరికీ సుపరిచితుడు” కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ –“మాధవ్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. అన్ని స్థాయిలలో పనిచేసిన ఆయన అందరికీ సుపరిచితుడు. పార్టీలో విలీన శక్తిగా పని చేసి నాయకత్వాన్ని…

Read More

ములుగు నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు మంజూరు

ములుగు నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం -మంత్రి సీతక్క విజ్ఞప్తిపై సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరైన నిధులు-అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ . గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ జానకిరామాలయంకు – రూ.12 లక్షలు. కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంకు – రూ.50 లక్షలు. ములుగు మండలం జగ్గన్నపేట పుట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయంకు – రూ.30 లక్షలు. మల్లంపల్లి వెంకటేశ్వర స్వామి…

Read More

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

నంద్యాల, T6 న్యూస్ : శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఉపరితల జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దాంతో జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రస్తుత జలస్థితి: ఇన్‌ఫ్లో (ప్రవాహం): 1,00,085 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 885 అడుగులు ప్రస్తుతం నీటిమట్టం: 874.30 అడుగులు నిక్షేప సామర్థ్యం: సుమారు 215 టీఎంసీలు ప్రస్తుత జలమట్టానికి ఉన్న నీటి నిల్వ: సుమారు 175 టీఎంసుల మేరగా అంచనా విద్యుత్…

Read More

నేడు కుమార షష్ఠి..

హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర , శాక్త , వైష్ణవ , గాణాపత్య , శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది. మనకి…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు..

హైదరాబాద్‌, T6న్యూస్: తెలంగాణలోని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌గా పరిగణించబడే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిషన్‌కు అందించారు. ఇందులో ప్రాజెక్టు ప్రారంభం, అనుమతుల విధానం, కేబినెట్ చర్చల గురించి కొన్ని తేలికపాటి కాకుండా వివాదాస్పద అంశాలు వెల్లడయ్యాయి. నివేదికలో ముఖ్యాంశాలు: 🔹 కాళేశ్వరం ప్రాజెక్టును కేబినెట్‌లో ఎప్పుడూ చర్చించలేదని నివేదిక స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ పరంగా, పరిపాలనా…

Read More