Headlines

నాయిజాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల దసరా పండుగ ఆత్మీయ అలయ్ బలయ్ సదస్సు.

నాయి బ్రాహ్మణులు రాజ్యాధికారం సాధించాలి..-ప్రముఖ వక్తలు హైదరాబాద్,T6 న్యూస్: నాయి జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో అబిడ్స్ జయ ఇంటర్నేషనల్ హోటల్ లో అలయ్ బలయ్ కార్యక్రమం శనివారం సాయంత్రం నాయిజాతి రత్నాలు సంస్థ నిర్వాహకులు ఏముల సుధాకర్, మోతె గోపాలకృష్ణ, మాసాయి రమేష్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణులు పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కండువాలు కప్పుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్…

Read More

మద్యం కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు – జోగి రమేష్‌ ఆగ్రహం

విశాఖపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ మద్యం కేసుపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ – “నన్ను మద్యం కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మద్యం స్కాంను బట్టబయలు చేసింది మా పార్టీనే. నకిలీ మద్యం స్కాం చంద్రబాబుకు చుట్టుకుంది. ఇప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసి మద్యం వ్యవహారాన్ని వేరే వాళ్లపై మోపాలని చూస్తున్నారు,” అన్నారు. అదేవిధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఇళ్లకే మద్యం డోర్‌…

Read More

బీజేపీ కేంద్ర కమిటీ సమావేశం

ఢిల్లీ,T6 న్యూస్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లక్ష్మణ్‌ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చ జరిగింది. అభ్యర్థుల జాబితాను తుది దశకు తీసుకెళ్లి, ఆమోదం తెలపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా,…

Read More

నాయీ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక విజయవంతం

నాయి బ్రాహ్మణ కులస్తులు ఇటీవల అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అయితే రాజకీయాల్లో మాత్రం కనీస స్థాయిలో కూడా లేమని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య యం. బాగయ్య అన్నారు. ఆదివారం నాడు నాయి బ్రాహ్మణ మహిళ సంక్షేమ సంఘం పక్షాన ‘ఉచిత వివాహ పరిచయ కార్యక్రమం’ హైదరాబాదు కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఉదయం 10:00 నుండి సాయంకాలం 5 గంటల వరకు జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ తెలుగు…

Read More

కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి

-వివిధ పథకాల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడ్డ డబ్బులు చెల్లిస్తేనే ఓటు వేస్తాం అని మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయండి-చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ,T6 న్యూస్: కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ…

Read More

ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దామన్న పేరు : సీఎం రేవంత్

నల్గొండ/సూర్యాపేట,T6 న్యూస్: ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి(దామన్న) ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ❇️ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ వారు సేవలను స్మరించుకున్నారు. “రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి మ‌ర‌ణం అత్యంత బాధాక‌రం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన నిస్వార్థ నాయకుడు. అయిదు…

Read More

ఫార్మాలో మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్,T6 న్యూస్ :ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో సమావేశమైన ఎలీ లిల్లీ ప్రతినిధి బృందం ఆ మేరకు అంగీకారం తెలియజేసింది. ❇️ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ గారు, సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్స్‌లో టూకర్…

Read More

కాంగ్రెస్ పార్టీకి షాక్

“బిఆర్ఎస్ పార్టీ లో బారీగా చేరికలు“-బిఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం-కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి.-స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ..-నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది.-నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.-ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు.-ఎన్నికలకు…

Read More

ముస్లిం మైనార్టీల కొత్త స్కీమ్స్‌ గైడ్‌లైన్స్‌ జారీ

హైదరాబాద్,T6 న్యూస్: ముస్లిం మైనార్టీల కోసం కొత్తగా తెచ్చిన ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్న కా సహారా..మిస్కీన్‌ కే లియే’ స్కీమ్స్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హుల ఎంపిక, దరఖాస్తు విధానం తదితర అంశాలను తెలియజేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫకీర్, దూదేకుల, ఇతర పేద ముస్లిం మైనారిటీ వర్గాల కోసం ఈ రెండు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ కింద ముస్లిం వితంతువులు, విడాకులు పొందినోళ్లు,…

Read More

హెచ్‌1-బీ వీసా ఫీజులపై వైట్‌హౌస్‌ స్పష్టత

వాషింగ్టన్‌, T6 న్యూస్: అమెరికాలో ఉద్యోగావకాశాల కోసం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న హెచ్‌1-బీ వీసాలపై ఫీజు పెంపు అంశంపై వైట్‌హౌస్‌ కీలక స్పష్టతనిచ్చింది. ప్రస్తుత వీసాలు కలిగినవారికి, వాటి పునరుద్ధరణ (రిన్యువల్‌) సందర్భాల్లో ఎటువంటి పెంపు ఉండదని స్పష్టం చేసింది. కొత్త వీసా దరఖాస్తుదారులకే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుందని తెలిపింది. 2025 లాటరీ ద్వారా మంజూరయ్యే వీసాల విషయంలోనూ పాత ఫీజులే కొనసాగుతాయని వైట్‌హౌస్‌ అధికారి వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల ఫీజు జీవితకాలానికి…

Read More