Headlines

భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి

కొత్తగూడెం,T6 న్యూస్: దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర (Earth Sciences) విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh Earth Sciences University of Telangana) పేరు పెట్టారు. ✅ కొత్తగూడెంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఉప…

Read More

అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

హైదరాబాద్,T6 న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయి బ్రాహ్మణ అభ్యర్థులను అన్ని వర్గాల ప్రజలు గెలిపించాలని నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు కంది సూర్యనారాయణ, ప్రముఖ కవి రాపోలు సుదర్శన్ అన్నారు. సోమవారం చాదర్ఘాట్ సీతారాములయ్య ట్రస్ట్ భవన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ… నాయి బ్రాహ్మణులకు ఇప్పటివరకు చట్టసభల్లో అవకాశాలు దక్కలేదని, ఇప్పటికైనా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయి బ్రాహ్మణ అభ్యర్థులు గెలిచేలా…

Read More

PH&MEU-3194 యూనియన్ లో భారీ చేరికలు..

హైదరాబాద్, T6 న్యూస్;జీఓఎమ్ యెస్1207(మెరిట్ లిస్ట్) MPHA(M) వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వివిధ జిల్లాలకు చెందిన 84 మంది వివిధ సంఘాలకు రాజీనామా చేసి PH&MEU-3194 రాష్ట్ర కార్యాలయానికి వచ్చి యూనియన్ లో చేరారు. వారి యొక్క సమస్యలపై రాష్ట్ర కమిటీలో చర్చించి జిఓఎంఎస్ 1207 పరిధిలో ఉన్న ప్రతి MPHA(M) ఉద్యోగికి యూనియన్ ద్వారా న్యాయ పరమైన సమస్యలను పరిష్కారం చేస్తామని రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో B వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర…

Read More

మీ-సేవ సర్టిఫికెట్లు వాట్సాప్‌లో

అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై మీ-సేవ సర్టిఫికెట్లు వాట్సాప్‌లోనేమీసేవ వాట్సప్‌ సేవను నేడు అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం నేడు లాంఛనంగా ప్రారంభించన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ-సేవ సెంటర్కు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇకపై మీ-సేవ ద్వారా పౌరులు దరఖాస్తు చేసుకునే అన్ని రకాల ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారంఎలాంటి సర్టిఫికెట్ అయినా నేరుగా…

Read More

భారత యువకుడికి తొలి క్యాన్సర్ వ్యాక్సిన్‌.. మరణాన్ని జయించనున్న శ్రీవాస్తవ

డిల్లి: క్యాన్సర్ మహమ్మారిని అంతం చేసే దిశగా రష్యా కీలక అడుగు వేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే తొలి క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఈ దేశం రూపొందించింది. అయితే భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను మొదటిసారి ఓ యువకుడు ఉపయోగించుకోనున్నాడు. 👉లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు అంష్ శ్రీవాస్తవకు రష్యా ప్రభుత్వం నుంచి సహాయం లభించబోతోంది. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అంష్‌కు రష్యా తయారు చేసిన కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ “ఎంటెరోమిక్స్” క్లినికల్ ట్రయల్ జరిగే…

Read More

ముఖ్యమంత్రిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కలిశారు. ఈ నెల 27 న వివాహం చేసుకోబోతున్న రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రిని కలిసి వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు.

Read More

రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణి

హైదరాబాద్ :మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసం చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు….

Read More

దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దు. మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి.

నల్లగొండ: దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని మాల్ మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ప్రాధమిక సహకార సంఘంలో పాడి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ప్రకటించిన ధరకు మాత్రమే అమ్మాలని అలాగే దళారులకు ధాన్యాన్ని అమ్మి ఎవరు మోసపోవద్దని సూచించారు. సాధారణ…

Read More

తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్‌ – ఎల్లుండి మంత్రిగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29: తెలంగాణ కేబినెట్‌లోకి మరో కొత్త మంత్రి రానున్నారు. ప్రముఖ క్రికెటర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మహ్మద్‌ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సిఫారసుతో గవర్నర్‌ అజారుద్దీన్‌ నియామకానికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్న అజారుద్దీన్‌కు కేబినెట్‌ హోదా ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మాజీ భారత కెప్టెన్‌గా…

Read More

లండన్‌ పర్యటన కేసులో జగన్‌కు ఊరట – సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఊరట కల్పించింది. ఆయన లండన్‌ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ నెల 11న తన పెద్ద కుమార్తెను కలిసేందుకు లండన్‌కు వెళ్లిన జగన్‌పై బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. తన సొంత ఫోన్‌ నంబర్‌ను వెల్లడించకపోవడం, ఇచ్చిన నంబర్‌ పని చేయకపోవడం వంటివి ఉద్దేశపూర్వక చర్యలేనని సీబీఐ వాదించింది. లండన్‌…

Read More