Headlines

ఖమ్మం-బోనకల్ మధ్య రాకపోకలు బంద్

ఖమ్మం,T6 న్యూస్: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. కట్టలేరు వాగు ఉప్పొంగిపోవడంతో పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రామకృష్ణాపురం వద్ద వాగు మీద ఉన్న వంతెన నీటమునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. 🔹 ప్రధాన అంశాలు: కట్టలేరు వాగు వరద ప్రవాహం కారణంగా రామకృష్ణాపురం దగ్గర వంతెన మునిగింది. ఫలితంగా ఖమ్మం–బోనకల్ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గాన్ని ఉపయోగించే వందలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు నీటి…

Read More

నంద్యాల త్యాగరాజ స్వామి దేవస్థానం నందు ఘనంగా వినాయక చవితి వేడుకలు.

నంద్యాల,T6 న్యూస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజ స్వామి దేవస్థానం నందు చైర్మెన్/అధ్యక్షులు ఊడుమాల్పురం మల్లుగాల్ల సుబ్బరాయుడు, ట్రెజరర్ శీనయ్య ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మన దేవాలయంలో తెల్లవారుజామున నుంచే శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పత్ర, ఫల, పుష్పాలు మరియు తోరణాలతో విశేషంగా అలంకరించారు. విచ్చేసిన భక్తాదులందరూ…

Read More

గణనాథున్ని దర్శించుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ,T6 న్యూస్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరామాలయం శ్రీ మల్లికార్జున సీతారామ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించి, గణనాథుని దర్శించుకొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గణేష్ ఉత్సవ కమిటి నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి…

Read More

కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్.. రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

హైదరాబాద్,T6 న్యూస్: నేడు దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం ఊరూవాడా ముస్తాబయ్యాయి. అయితే ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు నిబంధనలు విధించింది. సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే మహిళ తన ఇంటికి ఆనుకుని మండపాలు ఏర్పాటు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఇంకా పలువురు సైతం గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిష్కరించాలని హైకోర్టు అధికారులను గతంలో ఆదేశించింది. అయినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ…

Read More

యూఎస్ టారిఫ్‌లతో భారత్‌కు భారీ నష్టం

అమెరికా విధించిన 50% సుంకాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీనివల్ల భారతదేశానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాకు భారత్ నుండి ఎగుమతి అవుతున్న $60.2 బిలియన్ల విలువైన సరుకులు $18.6 బిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అలాగే జీడీపీ 0.2 నుండి 0.5% వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు. టెక్స్‌టైల్, సముద్ర ఆహారం, లెదర్, ఫుట్‌వేర్, కెమికల్స్,…

Read More

శ్రీవారి ఆలయం మూసివేత

చంద్ర గ్రహణం కారణంగాసెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుండి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు దాదాపు 12గం పాటు మూసివేత తిరుమల శ్రీవారి ఆలయం మూత చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం సుమారు 12గం పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం…

Read More

వినాయక వ్రత విధానం

ఓం శ్రీ గురుభ్యోనమఃఓం శ్రీ మహా గణాధిపతయే నమఃఓం శనైశ్చరాయనమః వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి . ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను…

Read More

పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి. ఏబివిపి జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శంషాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ పాల్గొన్నారు .సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8 500 కోట్ల ఫీజు నెంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని దీని కారణంగా వేలాదిమంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి నెలకొందని దీని కారణంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం…

Read More

పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

నేను పార్టీ మారలేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాను : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. “నేను పార్టీ మారలేదని…

Read More

కొండా సురేఖ చొరవతో అర్చకులు, ఈవోలకు పదోన్నతులు

ఏళ్లుగా పెండింగ్లో ఉన్న‌స‌మ‌స్య‌కు మంత్రి కృషితో ప‌రిష్కారం అర్చ‌కులు మెడిక‌ల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ మంత్రి సురేఖ‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లుః జ్యోతిచంద్ర శ‌ర్మ‌, ప్రధాన అర్చ‌కులు హైద‌రాబాద్, T6 న్యూస్ : దేవాదాయ శాఖలో ఏండ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న ఆల‌యాల అర్చ‌కులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ప్ర‌త్యేక చొర‌వతో దేవాదాయ శాఖ ప‌దోన్న‌తులు క‌ల్పించింది. ఈ మేర‌కు శ‌నివారం స‌చివాల‌యంలో మంత్రి సురేఖ ప‌దోన్న‌తి పొందిన అర్చ‌కులు, ఈవోల‌కు ఆర్డ‌ర్ కాపీల‌ను అంద‌జేశారు. వివిధ దేవాలయాలలో…

Read More