Headlines

మొంథా తుపాన్ పై సిఎం ఆరా..

హైదరాబాద్,T6 న్యూస్: మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ❇️ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ…

Read More

శంకరమఠంలో సిఎం ప్రత్యేక పూజలు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకరమఠంలో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ…

Read More

ఘనంగా జరిగిన ధన్వంతరి జయంతి ఉత్సవం

హైదరాబాద్: మన కమ్యూనిటీకి చెందిన ముఖ్యమంత్రి జన నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న రావడం ఆయన కృషికి నిదర్శనం, భారత వ్యవస్థకు ఆదర్శప్రాయమైన రిజర్వేషన్ అమలుకు ఆయన ఎంతో కృషి చేశారు, ముఖ్యంగా బీసీలకు మన కమ్యూనిటీ వారికి. ఇట్లాగే మన కమ్యూనిటీ వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. మన కమ్యూనిటీకి చెందిన రికోసేన్, కుల్దీప్ సింగ్ మొదలైన వారు జాతీయ క్రికెట్ లో రాణిస్తూ మన కమ్యూనిటీ పేరు నిలబెడుతున్నారు. ఇలాగే…

Read More

బీసీ 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలలో ఏబిసిడి వర్గీకరణ కు ప్రజలు మేధావులు మద్దతుగా నిలబడాలి.

-బీసీ జాక్ ఇచ్చిన బంద్ ఫర్ జస్టిస్ కు మద్దతు తెలిపాం….-బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావుహైదరాబాద్,T6 న్యూస్: బిసి 42% రిజర్వేషన్లలో స్థానిక ఎన్నికల్లో ఏబిసిడి వర్గీకరణ చేసి అమలు చేయాలని బిసి ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో సమానత్వం కోసం బహుజన పోరాటం భారత రాజ్యాంగం యొక్క ఆత్మ సామాజిక న్యాయం అయితే, ఈ న్యాయం వాస్తవ జీవితాల్లోకి ప్రవేశించి,…

Read More

కొనసాగుతోన్న బంద్​… హైదరాబాద్​లో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్​ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్​ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ చేపట్టిన బీసీ సంఘాల సమాఖ్య సాయంత్రం 5 వరకు బంద్‌ కొనసాగుతుందన్న బీసీ ఐకాస నేతలు

Read More

జెండాలు మోయడమే కాదు..ఎజెండాలు చేయడం కూడా తెలుసు.!

78 ఏండ్ల నుండి రాజ్యాధికారానికి దూరంగా బీసీలు.! రిజర్వేషన్ల పేరుతో బీసీలను విడదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.! రాబోయే మూడేళ్లలో బీసీలదే రాజ్యాధికారం వందమందికి పైగా పార్టీలో చేరిన సభ్యులు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడి.! షాద్ నగర్, అక్టోబర్ 15: రిజర్వేషన్ల పేరుతో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం విడదీస్తూ మోసం చేస్తుందని మండిపడ్డారు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని హోటల్ గోదావరి సమీపంలో బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా యువత…

Read More

జాగృతి జనంబాట పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్న కవిత ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..

Read More

తిరుమల సర్వస్వం -37

శ్రీవారి బ్రహ్మోత్సవాలు – 10 👉 చక్రస్నానం: తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో జరిగినటువంటి అన్ని సేవలు సఫలమై లోకాలన్నీ క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో వర్థిల్లడానికి, శ్రవణా నక్షత్రం నాడు “చక్రస్నానం” జరుగుతుంది. యజ్ఞాంతంలో క్రతుకర్త చేసే స్నానాన్ని “అవభృథస్నానం” అంటారు. బ్రహ్మోత్సవాలు ఓ మహాయజ్ఞమే కనుక, చివరి రోజున అవభృథస్నానం చేస్తారు. స్వామివారి సేవకుడు, పంచాయుధాల్లో ఒకరైన సుదర్శనచక్రం (లేదా చక్రత్తాళ్వార్) ఈ స్నానమాచరించటం వల్ల ఇది “చక్రస్నానం” అయ్యింది. స్వామిపుష్కరిణికి వాయువ్య భాగంలో, తిరుమల…

Read More

నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుపతి,T6 న్యూస్, అక్టోబర్ 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. వాహనసేవల వివరాలు : తేదీ ఉదయం రాత్రి…

Read More

మంత్రుల మధ్య విభేదాలు.. స్పందించిన మంత్రి ఉత్తమ్

హైదరాబాద్,T6 న్యూస్: ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని వ్యాఖ్యానించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని.. విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ(మంగళవారం) ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. తన శాఖలో బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని…. ప్రాసెస్ అంతా తానే దగ్గరుండి చూశానని చెప్పుకొచ్చారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల…

Read More