Headlines

ఆరోగ్యంగా ఉన్నా ఆకస్మాత్తుగా గుండెపోటు..?

ఆరోగ్యంగా ఉన్నా “సడన్​ హార్ట్​ ఎటాక్​” ఎందుకు వస్తుంది? – నిపుణుల సమాధానమిదే! రోజురోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలు – ఈ అలవాట్లకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు! హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: నేటి రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా ఫిట్​గా ఉండి హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు వెల్లడిస్తున్నారు. మరి…

Read More

తిరుమల సర్వస్వం -37

శ్రీవారి బ్రహ్మోత్సవాలు – 10 👉 చక్రస్నానం: తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో జరిగినటువంటి అన్ని సేవలు సఫలమై లోకాలన్నీ క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో వర్థిల్లడానికి, శ్రవణా నక్షత్రం నాడు “చక్రస్నానం” జరుగుతుంది. యజ్ఞాంతంలో క్రతుకర్త చేసే స్నానాన్ని “అవభృథస్నానం” అంటారు. బ్రహ్మోత్సవాలు ఓ మహాయజ్ఞమే కనుక, చివరి రోజున అవభృథస్నానం చేస్తారు. స్వామివారి సేవకుడు, పంచాయుధాల్లో ఒకరైన సుదర్శనచక్రం (లేదా చక్రత్తాళ్వార్) ఈ స్నానమాచరించటం వల్ల ఇది “చక్రస్నానం” అయ్యింది. స్వామిపుష్కరిణికి వాయువ్య భాగంలో, తిరుమల…

Read More

తిరుమల సర్వస్వం – 2

శ్రీవారి సేవలు 💐 ప్రస్తుతం సంవత్సరానికి 450 కు పైగా ఉత్సవాలు జరుగుతాయి. 💐 నిత్య, వార, పక్ష, త్రైమాసిక, వార్షిక ఉత్సవాలు ఎన్నో, ఎన్నెన్నో… సుప్రభాతసేవ 💐 29 శ్లోకాలున్న “సుప్రభాతము” 💐 11 శ్లోకాలున్న “స్తోత్రము” (కమలాకుచ చూచుక కుంకుమతో…), 💐 16 శ్లోకాలున్న “ప్రపత్తి” నీ (ఈశానాం జగతో…), 💐 14 శ్లోకాలున్న “మంగళాశాసనాన్ని” (శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే…), (రేపటి భాగంలో…. విశ్వరూప సందర్శనం, నవనీత హారతి, తిరుప్పావై పఠనం వివరాలు)

Read More

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.. కలెక్టర్ సి నారాయణ రెడ్డి

రంగారెడ్డి కలెక్టరెట్: ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

Read More

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!

హైదరాబాద్: రాష్ట్రంలో మూడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో లక్ష ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధం అవుతాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశం పూర్తి అవుతుందని వివరించారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రణాళికలు చేస్తున్నాం: మంత్రి పొంగులేటి…

Read More

అదనపు తరగతి గదులు ప్రారంభం ..

మహబూబ్ నగర్,T6 న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో రూ.54 కోట్ల పిఎం శ్రీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారితో కలిసి లాంఛనంగా ప్రారంభించాను. అనంతరం రూ. 60 లక్షలతో నిర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది.

Read More

రేషన్‌ కార్డులు, ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి ప్రకటన

ఖమ్మం,T6న్యూస్: ఖమ్మం జిల్లాలో ప్రజలతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. పదేళ్ల పాలనలో BRS ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్…

Read More

కృష్ణా జలాలపై కీలక ప్రజెంటేషన్ – ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ సమీక్ష

ఏపీకి నీటి తరలింపు, కాళేశ్వరం డిజైన్ లోపాలపై వెల్లడి హైదరాబాద్‌:తెలంగాణ జలవనరులపై చోటుచేసుకుంటున్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమీక్ష సమావేశం నిర్వహించింది. నేడు (జూలై 9) మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు శాఖల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 💧 ప్రధాన అంశాలు: 🔹…

Read More

PH&MEU-3194 యూనియన్ లో భారీ చేరికలు..

హైదరాబాద్, T6 న్యూస్;జీఓఎమ్ యెస్1207(మెరిట్ లిస్ట్) MPHA(M) వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వివిధ జిల్లాలకు చెందిన 84 మంది వివిధ సంఘాలకు రాజీనామా చేసి PH&MEU-3194 రాష్ట్ర కార్యాలయానికి వచ్చి యూనియన్ లో చేరారు. వారి యొక్క సమస్యలపై రాష్ట్ర కమిటీలో చర్చించి జిఓఎంఎస్ 1207 పరిధిలో ఉన్న ప్రతి MPHA(M) ఉద్యోగికి యూనియన్ ద్వారా న్యాయ పరమైన సమస్యలను పరిష్కారం చేస్తామని రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో B వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర…

Read More