Headlines

అడిగిన వరాలిచ్చేఅన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి

జులై 26 శనివారం శ్రీ సత్య నారాయణ స్వామి అవిర్భావం సందర్భంగా… 🚩తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం దేవాలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 🚩శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారు వెలసిన దివ్యదామం. ఇక్కడ ప్రతి నిత్యం నిత్య కల్యాణం పచ్చతోరమే. ప్రతి రోజు ఈ క్షేత్రం భక్తులతో కిట కిటలాడుతుంటుంది. స్వామివారు భక్తులతో కొలుపులందుకుంటూ కళ కళలాడుతుంటాడు. 🪷 శ్రీసత్యనారాయణ స్వామి ఆవిర్భవించిన శ్రావణ శుద్ధ విదియ రోజున ఇక్కడ విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు….

Read More

శ్రీవారి పాదములు

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు.ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు.ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు.శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు.అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి.దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత…

Read More

రాహుల్ కు కోటి రూపాయల నజరానా..

హైదరాబాద్, T6 న్యూస్: ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీకి చెందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డును అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. ప్రపంచ…

Read More

Green hydrogen summit

Amaravathi, T6news: It was a pleasure to participate in the inaugural session of the Green Hydrogen Summit at SRM University, Amaravati, today.Andhra Pradesh is poised to lead India’s clean energy transition and build a Green Hydrogen Valley. Through our Integrated Clean Energy Policy, we have built a supportive ecosystem that aims to attract ₹10 lakh crore in green investments and create 7.5 lakh job…

Read More

FCI చైర్ పర్సన్ గా డీ.కె అరుణ

హైదరాబాద్,T6 న్యూస్: హైదరాబాద్ హకా భవన్ లో గురువారం రోజున FCI కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. అధికారులతో సమావేశమై రాష్ట్రంలో FCI పనితీరు, గోడౌన్ ల నిర్వహణ, ధాన్యం సేకరణ, రవాణా, సమస్యలు, పరిష్కార మార్గాలపై కీలక చర్చలు నిర్వహించడం జరిగింది. FCI కన్సల్టెటివ్ కమిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Read More

5ఏళ్ళు దాటాక పిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి..!!

7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌ ఢిల్లీ: బాల ఆధార్‌ తీసుకున్న పిల్లలు ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు, కనుపాపలు, ఫొటో అప్‌డేట్‌ చేయాలని, లేకపోతే వారి ఆధార్‌ డీ యాక్టివేట్‌ అవుతుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పేర్కొంది. ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్‌, ఐరిస్‌ అవసరం లేకుండా కేవలం ఫొటో మాత్రమే తీసుకొని యూఐడీఏఐ బాల ఆధార్‌ ఇస్తోంది. అటువంటి పిల్లలు ఏడేళ్లు దాటక మునుపే తప్పనిసరి వారి బయోమెట్రిక్‌, ఐరిస్‌,…

Read More

ఇవాళ్టి కేంద్ర జలశక్తి సమావేశంపై సస్పెన్స్..

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నీటి పంపకాలపై మరోసారి వివాదం రాజుకుంది. బుధవారం నాడు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న కీలక సమావేశంపై తుది నిమిషంలో సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆహ్వానించారు.కేంద్రం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్ట్‌ను ముఖ్యంగా చర్చించాలని ఎజెండాలో పేర్కొనగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి తలకిందులుగా స్పందించింది. బనకచర్లపై…

Read More

మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు : గోవాకు అశోక్ గజపతిరాజు

ఢిల్లీ, T6 న్యూస్ : కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు.హర్యానా, గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ సోమవారం (జులై 14) ప్రకటన వెలువరించింది.కొత్త గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియామకం అయ్యారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్…

Read More

నిర్మాణ రంగంపై ఇచ్చిన జీవోతో మరింత అభివృద్ధి

హైదరాబాద్,T6న్యూస్: ఆదివారం నాడు నిర్మాణానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా ఉత్తర్వులతో భవన నిర్మాణరగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. అనుమతులు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఎల్టిపి లపై క్రిమినల్ కేసులతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Read More

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి..

హైదరాబాద్‌ నగర శివారులోని మేడిపల్లిలో తీన్మార్‌ మల్లన్న (జర్నలిస్ట్‌-యూట్యూబర్‌ మ‌రియు రాజకీయ కార్యకర్త) కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. భారత జాగృతి సంస్థకు చెందిన కొందరు కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. 📌 దాడి వివరాలు: ఈ దాడి తీన్మార్‌ మల్లన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జరిగింది. దాడిలో పాల్గొన్న జాగృతి కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడి దుర్భాషలాడారు, సామగ్రిని ధ్వంసం చేశారు. మల్లన్న భద్రతలో ఉన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల…

Read More