Headlines

చేతి వృత్తిని వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకోము..

–నాయి బ్రాహ్మణుల సంక్షేమ విభాగం..రిటైర్డ్ ఫ్రొఫెసర్ ఎం. బాగయ్య-జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసిన బృందం హైదరాబాద్,T6 న్యూస్: కార్పొరేట్ సెలూన్లకు తావివ్వకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు నాయి బ్రాహ్మణులు సంక్షేమానికి కృషి చేయాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ విభాగం నాయకులు ప్రొఫెసర్ ఎం. భాగయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లో స్థానిక నాయి బ్రాహ్మణ(మంగలి) నాయకులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ను కలిసి తమ వృత్తిలోకి అన్యమతస్థులు, కార్పొ…

Read More

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం – కామన్వెల్త్ గేమ్స్‌ కోసం భారత్‌ బిడ్

డిల్లీ,T6 న్యూస్: కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణలో భారత్‌ మరోసారి ముందడుగు వేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ నిర్వహణకు భారత్‌ తరఫున బిడ్ వేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్రీడా రంగం ఉత్సాహభరితంగా మారింది. ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (IOA) 2030 గేమ్స్‌ కోసం భారత్‌ను ఆతిథ్య దేశంగా ప్రతిపాదించేందుకు అంగీకరించింది. కేబినెట్‌ ఆమోదంతో ఇప్పుడు అధికారికంగా బిడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణకు భారత్‌తో పాటు నైజీరియా, కెనడా,…

Read More

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం సుమారు 5 వేల మందికి పాసుల జారీ వేడుకకు హాజరుకానున్న రాహుల్ గాంధీ, ప్రముఖ రాజకీయ నేతలు

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు..

హైదరాబాద్‌, T6న్యూస్: తెలంగాణలోని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌గా పరిగణించబడే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిషన్‌కు అందించారు. ఇందులో ప్రాజెక్టు ప్రారంభం, అనుమతుల విధానం, కేబినెట్ చర్చల గురించి కొన్ని తేలికపాటి కాకుండా వివాదాస్పద అంశాలు వెల్లడయ్యాయి. నివేదికలో ముఖ్యాంశాలు: 🔹 కాళేశ్వరం ప్రాజెక్టును కేబినెట్‌లో ఎప్పుడూ చర్చించలేదని నివేదిక స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ పరంగా, పరిపాలనా…

Read More

చెంచుల అస్తిత్వం.. నామరూప విధ్వంసం

తెలంగాణా/ఆంధ్రప్రదేశ్ స్టొరీ : ఏనాటిదో నల్లమల! ఎత్తయిన గుట్టలు, దట్టమైన మట్టలు, పుట్టల పుట్టుక ఎప్పటిదో? గుట్టల సానువుల నడుమ సుడులు తిరిగే కృష్ణమ్మ ఈ అడవిలోకి ఎప్పుడొచ్చి చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా పెద్దపులి ఇక్కడ మాత్రం ఉనికి కాపాడుకుంటూ ఎన్నేళ్లుగా నల్లమలను ఏలుతున్నదో? ఏదు, పులి, పూరేడు, అడవికోళ్లలో తమ పూర్వీకుల ఆత్మీయ స్పర్శను తడుముకుంటూ చెంచోళ్లు ఈడికి ఏనాడొచ్చారో? జీవరాశితో కలిసి చెట్ల తొర్రల్లో నివసించే ఆదిమ తెగలు తొర్రల నుంచి పెంట మీదకి…

Read More

తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు, రీజినల్ రింగ్ రైల్.. అనుమతుల కోసం విజ్ఞప్తి

డిల్లీ, T6న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరుతూ కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కీలక భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల…

Read More

వినాయక వ్రత విధానం

ఓం శ్రీ గురుభ్యోనమఃఓం శ్రీ మహా గణాధిపతయే నమఃఓం శనైశ్చరాయనమః వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి . ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను…

Read More

చింతమడకకు కవిత..

చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మార్గమధ్యలో సిద్దిపేట పట్టణంలో ఘన స్వాగతం పలికిన జాగృతి నాయకులు, కార్యకర్తలు, మహిళలు.

Read More

స్వాతంత్య్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగన్యుడు… ఎమ్మెల్యే బాలునాయక్

జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు. *చింతపల్లి* మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన *జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహా ఆవిష్కరణ* కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి..

హైదరాబాద్‌ నగర శివారులోని మేడిపల్లిలో తీన్మార్‌ మల్లన్న (జర్నలిస్ట్‌-యూట్యూబర్‌ మ‌రియు రాజకీయ కార్యకర్త) కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. భారత జాగృతి సంస్థకు చెందిన కొందరు కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. 📌 దాడి వివరాలు: ఈ దాడి తీన్మార్‌ మల్లన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జరిగింది. దాడిలో పాల్గొన్న జాగృతి కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడి దుర్భాషలాడారు, సామగ్రిని ధ్వంసం చేశారు. మల్లన్న భద్రతలో ఉన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల…

Read More