గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ లో 21వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే 2025

ఇబ్రహీంపట్నం, T6 న్యూస్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్థలో నేడు 21 వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే ను మరియు పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. గురు నానక్ విద్యాసంస్థలైన జి.ఎన్.ఐ.టి.సి మరియు జి.ఎన్.ఐ.టి నుండి సుమారు 1970 మంది పట్టభద్రులైన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ ను, డిగ్రీ పట్టాలను బహుకరించడం జరిగింది. బాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లకు గాను ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు…

Read More

తిరుమల సర్వస్వం – 2

శ్రీవారి సేవలు 💐 ప్రస్తుతం సంవత్సరానికి 450 కు పైగా ఉత్సవాలు జరుగుతాయి. 💐 నిత్య, వార, పక్ష, త్రైమాసిక, వార్షిక ఉత్సవాలు ఎన్నో, ఎన్నెన్నో… సుప్రభాతసేవ 💐 29 శ్లోకాలున్న “సుప్రభాతము” 💐 11 శ్లోకాలున్న “స్తోత్రము” (కమలాకుచ చూచుక కుంకుమతో…), 💐 16 శ్లోకాలున్న “ప్రపత్తి” నీ (ఈశానాం జగతో…), 💐 14 శ్లోకాలున్న “మంగళాశాసనాన్ని” (శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే…), (రేపటి భాగంలో…. విశ్వరూప సందర్శనం, నవనీత హారతి, తిరుప్పావై పఠనం వివరాలు)

Read More

కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి

-వివిధ పథకాల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడ్డ డబ్బులు చెల్లిస్తేనే ఓటు వేస్తాం అని మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయండి-చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ,T6 న్యూస్: కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ…

Read More

జర్నలిస్టు అనే పదానికి అర్థం వెతుక్కోవలసిన దుస్థితి తలెత్తింది. సి ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నవ తెలంగాణ దినపత్రిక 10 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి స్ఫూర్తినిచ్చే పత్రికా సంస్థలు…

Read More

మొంథా తుపాన్ పై సిఎం ఆరా..

హైదరాబాద్,T6 న్యూస్: మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ❇️ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ…

Read More

ఈ నెల 5న గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్: ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలన అధికారుల(జీపీఓ)కు నియామక పత్రాలు అందజేయబడతాయని, జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సూచించారు. జీపీఓ అభ్యర్థులు హైదరాబాద్ వెళ్ళడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ…

Read More

ఖమ్మం-బోనకల్ మధ్య రాకపోకలు బంద్

ఖమ్మం,T6 న్యూస్: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. కట్టలేరు వాగు ఉప్పొంగిపోవడంతో పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రామకృష్ణాపురం వద్ద వాగు మీద ఉన్న వంతెన నీటమునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. 🔹 ప్రధాన అంశాలు: కట్టలేరు వాగు వరద ప్రవాహం కారణంగా రామకృష్ణాపురం దగ్గర వంతెన మునిగింది. ఫలితంగా ఖమ్మం–బోనకల్ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గాన్ని ఉపయోగించే వందలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు నీటి…

Read More

‘తేరే ఇష్క్ మెయిన్’ షూటింగ్ పూర్తి

హైదరాబాద్, T6 న్యూస్ బహుముఖ నటుడు ధనుష్ బాలీవుడ్ దర్శకుడు అనాండ్ ఎల్ రాయ్ తో కలిసి మూడవసారి ‘తేరే ఇష్క్ మీన్’ చిత్రంలో కలిసి పని చేయనున్నారు. నటుడు మరియు దర్శకుడి మొదటి చిత్రం రాంజానా యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. నటి కృతి సనోన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క షూటింగ్ ని మేకర్స్ పూర్తి చేసినట్లు…

Read More

ఓటీటీలో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్..

హైదరాబాద్,T6న్యూస్: ఈ ఏడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయిన ల్లో ఇది ఒకటి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు అదే ఓటీటీలో విడుదలైన వెంటనే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన ఈ కు ఇప్పుడు ఓటీటీలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. మనం మాట్లాడుతున్న పేరు ‘థగ్ లైఫ్’. గత నెల జూన్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన అంతగా ఆకట్టుకోలేకపోయింది. కమల్…

Read More