Headlines

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

నంద్యాల, T6 న్యూస్ : శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఉపరితల జలాశయాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దాంతో జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ప్రస్తుత జలస్థితి: ఇన్‌ఫ్లో (ప్రవాహం): 1,00,085 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 885 అడుగులు ప్రస్తుతం నీటిమట్టం: 874.30 అడుగులు నిక్షేప సామర్థ్యం: సుమారు 215 టీఎంసీలు ప్రస్తుత జలమట్టానికి ఉన్న నీటి నిల్వ: సుమారు 175 టీఎంసుల మేరగా అంచనా విద్యుత్…

Read More

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం సుమారు 5 వేల మందికి పాసుల జారీ వేడుకకు హాజరుకానున్న రాహుల్ గాంధీ, ప్రముఖ రాజకీయ నేతలు

Read More

అంగరంగ వైభవంగా బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ వినాయక నిమజ్జనం

చింతపల్లి,T6 న్యూస్: గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని చింతపల్లి బీసీ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చింతపల్లి గ్రామ ప్రజల సమక్షంలో పద్ధతుల ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి శోభయాత్రతో నిమజ్జనం నిర్వహించారు. ప్రతి సంవత్సరం సుదూర ప్రాంతాల వారు ఎక్కడ ఉన్నా గణపతి నిమజ్జనానికి తప్పకుండా హాజరవుతారని యువ నాయకులు గోవింద్ యాదగిరి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా బీసీ కాలనీ గణేశ…

Read More

తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం

హైదరాబాద్ : పుష్ప మూమీ సంధ్య థియేటర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్‌గా స్పందించింది. పుష్ప ఘటనకు సంబంధించి చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. పుష్ప ఘటనలో చనిపోయిన బాధితులకు ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే.. పుష్ప ఘటనలో పోలీస్‌ల వ్యవహారంపై కూడా నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత…

Read More

ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి స‌హ‌క‌రించాలి. సిఎం రేవంత్

న్యూడిల్లీ, T6న్యూస్: జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్‌ ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భ‌వ‌న్‌లో పీయూష్ గోయ‌ల్‌ తో ముఖ్యమంత్రి సమావేశమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయంపై చర్చించారు. ❇️ జ‌హీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమ‌లు కార్యక్రమం (NICDIT) కింద ఆమోదించిన…

Read More

దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దు. మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి.

నల్లగొండ: దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని మాల్ మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ప్రాధమిక సహకార సంఘంలో పాడి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ప్రకటించిన ధరకు మాత్రమే అమ్మాలని అలాగే దళారులకు ధాన్యాన్ని అమ్మి ఎవరు మోసపోవద్దని సూచించారు. సాధారణ…

Read More

గణనాథున్ని దర్శించుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ,T6 న్యూస్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరామాలయం శ్రీ మల్లికార్జున సీతారామ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించి, గణనాథుని దర్శించుకొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గణేష్ ఉత్సవ కమిటి నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి…

Read More

PH&MEU-3194 యూనియన్ లో భారీ చేరికలు..

హైదరాబాద్, T6 న్యూస్;జీఓఎమ్ యెస్1207(మెరిట్ లిస్ట్) MPHA(M) వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వివిధ జిల్లాలకు చెందిన 84 మంది వివిధ సంఘాలకు రాజీనామా చేసి PH&MEU-3194 రాష్ట్ర కార్యాలయానికి వచ్చి యూనియన్ లో చేరారు. వారి యొక్క సమస్యలపై రాష్ట్ర కమిటీలో చర్చించి జిఓఎంఎస్ 1207 పరిధిలో ఉన్న ప్రతి MPHA(M) ఉద్యోగికి యూనియన్ ద్వారా న్యాయ పరమైన సమస్యలను పరిష్కారం చేస్తామని రాష్ట్ర కమిటీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో B వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర…

Read More

ఒవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా..

హైదరాబాద్: ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు.. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామన్నాం.. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది.. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు.. అందులో 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు.. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం.. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం-హైడ్రా

Read More

గంగమ్మ ఒడికి గణనాదులు

చింతపల్లి, T6న్యూస్: చింతపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న గణపతులు శనివారం నవరాత్రులు ముగియడంతో అంగరంగ వైభవంగా శోభాయాత్రలతో గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాయి. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండల కేంద్రంలో మీ పాత గ్రామంలో కొలువై ఉన్న శివాలయం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లడ్డు వేలం పాటలో భాగంగా పెద్ద లడ్డును లాటరీ సిస్టం ద్వారా కొనసాగించారు. 200 మంది భక్తులు పెద్ద లడ్డుకు పోటీపడి టోకెన్లు…

Read More