Headlines

జెండాలు మోయడమే కాదు..ఎజెండాలు చేయడం కూడా తెలుసు.!

78 ఏండ్ల నుండి రాజ్యాధికారానికి దూరంగా బీసీలు.! రిజర్వేషన్ల పేరుతో బీసీలను విడదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.! రాబోయే మూడేళ్లలో బీసీలదే రాజ్యాధికారం వందమందికి పైగా పార్టీలో చేరిన సభ్యులు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడి.! షాద్ నగర్, అక్టోబర్ 15: రిజర్వేషన్ల పేరుతో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం విడదీస్తూ మోసం చేస్తుందని మండిపడ్డారు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని హోటల్ గోదావరి సమీపంలో బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా యువత…

Read More

జాగృతి జనంబాట పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్న కవిత ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..

Read More

తిరుమల సర్వస్వం -37

శ్రీవారి బ్రహ్మోత్సవాలు – 10 👉 చక్రస్నానం: తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో జరిగినటువంటి అన్ని సేవలు సఫలమై లోకాలన్నీ క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో వర్థిల్లడానికి, శ్రవణా నక్షత్రం నాడు “చక్రస్నానం” జరుగుతుంది. యజ్ఞాంతంలో క్రతుకర్త చేసే స్నానాన్ని “అవభృథస్నానం” అంటారు. బ్రహ్మోత్సవాలు ఓ మహాయజ్ఞమే కనుక, చివరి రోజున అవభృథస్నానం చేస్తారు. స్వామివారి సేవకుడు, పంచాయుధాల్లో ఒకరైన సుదర్శనచక్రం (లేదా చక్రత్తాళ్వార్) ఈ స్నానమాచరించటం వల్ల ఇది “చక్రస్నానం” అయ్యింది. స్వామిపుష్కరిణికి వాయువ్య భాగంలో, తిరుమల…

Read More

నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుపతి,T6 న్యూస్, అక్టోబర్ 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. వాహనసేవల వివరాలు : తేదీ ఉదయం రాత్రి…

Read More

మంత్రుల మధ్య విభేదాలు.. స్పందించిన మంత్రి ఉత్తమ్

హైదరాబాద్,T6 న్యూస్: ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని వ్యాఖ్యానించారు. మంత్రుల మధ్య సమన్వయం ఉందని.. విబేధాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ(మంగళవారం) ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. తన శాఖలో బదిలీలు నిబంధనల ప్రకారం జరిగాయని…. ప్రాసెస్ అంతా తానే దగ్గరుండి చూశానని చెప్పుకొచ్చారు. నీటి వాటాల్లో తెలంగాణ హక్కుల…

Read More

నాయిజాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల దసరా పండుగ ఆత్మీయ అలయ్ బలయ్ సదస్సు.

నాయి బ్రాహ్మణులు రాజ్యాధికారం సాధించాలి..-ప్రముఖ వక్తలు హైదరాబాద్,T6 న్యూస్: నాయి జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో అబిడ్స్ జయ ఇంటర్నేషనల్ హోటల్ లో అలయ్ బలయ్ కార్యక్రమం శనివారం సాయంత్రం నాయిజాతి రత్నాలు సంస్థ నిర్వాహకులు ఏముల సుధాకర్, మోతె గోపాలకృష్ణ, మాసాయి రమేష్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణులు పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కండువాలు కప్పుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్…

Read More

మద్యం కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు – జోగి రమేష్‌ ఆగ్రహం

విశాఖపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ మద్యం కేసుపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ – “నన్ను మద్యం కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మద్యం స్కాంను బట్టబయలు చేసింది మా పార్టీనే. నకిలీ మద్యం స్కాం చంద్రబాబుకు చుట్టుకుంది. ఇప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసి మద్యం వ్యవహారాన్ని వేరే వాళ్లపై మోపాలని చూస్తున్నారు,” అన్నారు. అదేవిధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఇళ్లకే మద్యం డోర్‌…

Read More

బీజేపీ కేంద్ర కమిటీ సమావేశం

ఢిల్లీ,T6 న్యూస్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లక్ష్మణ్‌ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చ జరిగింది. అభ్యర్థుల జాబితాను తుది దశకు తీసుకెళ్లి, ఆమోదం తెలపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా,…

Read More

నాయీ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక విజయవంతం

నాయి బ్రాహ్మణ కులస్తులు ఇటీవల అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అయితే రాజకీయాల్లో మాత్రం కనీస స్థాయిలో కూడా లేమని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య యం. బాగయ్య అన్నారు. ఆదివారం నాడు నాయి బ్రాహ్మణ మహిళ సంక్షేమ సంఘం పక్షాన ‘ఉచిత వివాహ పరిచయ కార్యక్రమం’ హైదరాబాదు కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఉదయం 10:00 నుండి సాయంకాలం 5 గంటల వరకు జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ తెలుగు…

Read More

కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలి

-వివిధ పథకాల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ బాకీ పడ్డ డబ్బులు చెల్లిస్తేనే ఓటు వేస్తాం అని మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నీలదీయండి-చింతపల్లి మండలంలోని గోడుకొండ్ల గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ,T6 న్యూస్: కాంగ్రెస్ బాకీ కార్డు లను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ…

Read More