Headlines

రేపటి నుంచి మహిళలకు చీరల పంపిణి

హైదరాబాద్ :మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో పాటు ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కోసం చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు….

Read More

దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దు. మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి.

నల్లగొండ: దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని మాల్ మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ప్రాధమిక సహకార సంఘంలో పాడి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ప్రకటించిన ధరకు మాత్రమే అమ్మాలని అలాగే దళారులకు ధాన్యాన్ని అమ్మి ఎవరు మోసపోవద్దని సూచించారు. సాధారణ…

Read More

తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్‌ – ఎల్లుండి మంత్రిగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29: తెలంగాణ కేబినెట్‌లోకి మరో కొత్త మంత్రి రానున్నారు. ప్రముఖ క్రికెటర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మహ్మద్‌ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది. ఎల్లుండి ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సిఫారసుతో గవర్నర్‌ అజారుద్దీన్‌ నియామకానికి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్న అజారుద్దీన్‌కు కేబినెట్‌ హోదా ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. మాజీ భారత కెప్టెన్‌గా…

Read More

లండన్‌ పర్యటన కేసులో జగన్‌కు ఊరట – సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఊరట కల్పించింది. ఆయన లండన్‌ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ నెల 11న తన పెద్ద కుమార్తెను కలిసేందుకు లండన్‌కు వెళ్లిన జగన్‌పై బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. తన సొంత ఫోన్‌ నంబర్‌ను వెల్లడించకపోవడం, ఇచ్చిన నంబర్‌ పని చేయకపోవడం వంటివి ఉద్దేశపూర్వక చర్యలేనని సీబీఐ వాదించింది. లండన్‌…

Read More

మొంథా తుపాన్ పై సిఎం ఆరా..

హైదరాబాద్,T6 న్యూస్: మొంథా తుపాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. వరి కోతల సమయం కావడంతో పాటు పలు చోట్ల కళ్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ❇️ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మొంథా తుపాన్ ప్రభావం అధికంగా ఉండగా, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ…

Read More

శంకరమఠంలో సిఎం ప్రత్యేక పూజలు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకరమఠంలో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ…

Read More

ఘనంగా జరిగిన ధన్వంతరి జయంతి ఉత్సవం

హైదరాబాద్: మన కమ్యూనిటీకి చెందిన ముఖ్యమంత్రి జన నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న రావడం ఆయన కృషికి నిదర్శనం, భారత వ్యవస్థకు ఆదర్శప్రాయమైన రిజర్వేషన్ అమలుకు ఆయన ఎంతో కృషి చేశారు, ముఖ్యంగా బీసీలకు మన కమ్యూనిటీ వారికి. ఇట్లాగే మన కమ్యూనిటీ వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. మన కమ్యూనిటీకి చెందిన రికోసేన్, కుల్దీప్ సింగ్ మొదలైన వారు జాతీయ క్రికెట్ లో రాణిస్తూ మన కమ్యూనిటీ పేరు నిలబెడుతున్నారు. ఇలాగే…

Read More

ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్.. ట్రావెల్స్ బస్సులపై 289 కేసులు

అమరావతి,T6 న్యూస్: కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు. 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి రూ.7.08 లక్షల జరిమానాలు విధించారు. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు చేశారు. 3 ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో…

Read More

బీసీ 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలలో ఏబిసిడి వర్గీకరణ కు ప్రజలు మేధావులు మద్దతుగా నిలబడాలి.

-బీసీ జాక్ ఇచ్చిన బంద్ ఫర్ జస్టిస్ కు మద్దతు తెలిపాం….-బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావుహైదరాబాద్,T6 న్యూస్: బిసి 42% రిజర్వేషన్లలో స్థానిక ఎన్నికల్లో ఏబిసిడి వర్గీకరణ చేసి అమలు చేయాలని బిసి ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో సమానత్వం కోసం బహుజన పోరాటం భారత రాజ్యాంగం యొక్క ఆత్మ సామాజిక న్యాయం అయితే, ఈ న్యాయం వాస్తవ జీవితాల్లోకి ప్రవేశించి,…

Read More

కొనసాగుతోన్న బంద్​… హైదరాబాద్​లో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్​ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్​ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ చేపట్టిన బీసీ సంఘాల సమాఖ్య సాయంత్రం 5 వరకు బంద్‌ కొనసాగుతుందన్న బీసీ ఐకాస నేతలు

Read More