Headlines

జన్ ఆరోగ్య సమితి (జే. ఏ.ఎస్) సమావేశం..

హైదరాబాద్,T6 న్యూస్: ఆగాపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన్ ఆరోగ్య సమితి (జే.ఏ.ఎస్) సమావేశాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేరా సమ్రిన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు, రోగులకు మందులు, రక్త పరీక్షలు, గర్భిణీలకు అందించవలసిన మాత్రలు, మలేరియా, డెంగ్యూ టైఫాయిడ్ లాంటి వ్యాధులకు సరైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యులకు…

Read More

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -మంత్రి అడ్లూరి లక్ష్మణ్

దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల పరిధిలోని పోలేపల్లి X రోడ్డు ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన నూతన రేషన్ కార్డులను నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎస్టి, ఎస్సీ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మంత్రి గారు మాట్లాడుతూ…..

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం..

వనపర్తి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుకు వనపర్తి జిల్లా బీజేపీ శ్రేణులు ఆదివారం అపూర్వరీతిలో స్వాగతం పలికారు. అనంతరం వనపర్తి జిల్లాలో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో రాంచందర్ రావుతో కలిసి మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావడంపై దిశానిర్దేశం చేసారు.

Read More

చెంచుల అస్తిత్వం.. నామరూప విధ్వంసం

తెలంగాణా/ఆంధ్రప్రదేశ్ స్టొరీ : ఏనాటిదో నల్లమల! ఎత్తయిన గుట్టలు, దట్టమైన మట్టలు, పుట్టల పుట్టుక ఎప్పటిదో? గుట్టల సానువుల నడుమ సుడులు తిరిగే కృష్ణమ్మ ఈ అడవిలోకి ఎప్పుడొచ్చి చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా పెద్దపులి ఇక్కడ మాత్రం ఉనికి కాపాడుకుంటూ ఎన్నేళ్లుగా నల్లమలను ఏలుతున్నదో? ఏదు, పులి, పూరేడు, అడవికోళ్లలో తమ పూర్వీకుల ఆత్మీయ స్పర్శను తడుముకుంటూ చెంచోళ్లు ఈడికి ఏనాడొచ్చారో? జీవరాశితో కలిసి చెట్ల తొర్రల్లో నివసించే ఆదిమ తెగలు తొర్రల నుంచి పెంట మీదకి…

Read More

బోనమెత్తిన మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి,T6 న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ అమ్మవారికి బోనాలు జరిగాయి. మంచాల మండల మాజీ జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మర్రి నిత్య నిరంజన్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ గ్రామ దేవత శ్రీ పోచమ్మ అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆదిభట్ల గ్రామ ప్రజలు బంధుమిత్రులు పెద్ద…

Read More

కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు వేదిరే సికిందర్ రెడ్డి ఇబ్రహీంపట్నం,T6న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ కౌశిక్ రెడ్డిపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని ఆదివారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్ రెడ్డికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరె సికింధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని…

Read More

గోవా కొత్త గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణం

పనాజి: ప్రముఖ రాజనీతి నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ఘన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, సంద్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి హాజరుతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా…

Read More

అడిగిన వరాలిచ్చేఅన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి

జులై 26 శనివారం శ్రీ సత్య నారాయణ స్వామి అవిర్భావం సందర్భంగా… 🚩తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం దేవాలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 🚩శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారు వెలసిన దివ్యదామం. ఇక్కడ ప్రతి నిత్యం నిత్య కల్యాణం పచ్చతోరమే. ప్రతి రోజు ఈ క్షేత్రం భక్తులతో కిట కిటలాడుతుంటుంది. స్వామివారు భక్తులతో కొలుపులందుకుంటూ కళ కళలాడుతుంటాడు. 🪷 శ్రీసత్యనారాయణ స్వామి ఆవిర్భవించిన శ్రావణ శుద్ధ విదియ రోజున ఇక్కడ విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు….

Read More

శ్రీవారి పాదములు

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు.ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు.ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు.శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు.అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి.దీన్నే నిజపాద దర్శనం అంటారు. శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత…

Read More

స్వశక్తిని చాటండి.. కోటి వెలుగులు అందుకోండి..

మహిళలతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ పరిధిలో 3,418 చెక్కులు అందజేత.. చెక్కుల విలువ 3.29 కోట్లు.. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, నాయకులు.. కార్యక్రమానికి హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జోరుగా.. హుషారుగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రంగారెడ్డి,షాద్ నగర్ : ప్రభుత్వం అన్ని రంగాలలో మహిళలకే పెద్ద పీట వేసింది.. ఉపాధి దిశగా వారిని ఉన్నతికి చేర్చేందుకు రంగం సిద్ధం…

Read More