Headlines

గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ లో 21వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే 2025

ఇబ్రహీంపట్నం, T6 న్యూస్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్థలో నేడు 21 వ గ్రాడ్యుయేషన్ మరియు ప్లేసెమెంట్ డే ను మరియు పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. గురు నానక్ విద్యాసంస్థలైన జి.ఎన్.ఐ.టి.సి మరియు జి.ఎన్.ఐ.టి నుండి సుమారు 1970 మంది పట్టభద్రులైన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ ను, డిగ్రీ పట్టాలను బహుకరించడం జరిగింది. బాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీ కోర్స్ లకు గాను ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు…

Read More

తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం

హైదరాబాద్ : పుష్ప మూమీ సంధ్య థియేటర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్‌గా స్పందించింది. పుష్ప ఘటనకు సంబంధించి చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. పుష్ప ఘటనలో చనిపోయిన బాధితులకు ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలాగే.. పుష్ప ఘటనలో పోలీస్‌ల వ్యవహారంపై కూడా నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత…

Read More

పహల్గామ్ దాడి తర్వాత 21 మంది ఉగ్రవాదులు ఖతం..

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల్ని వేటాడి హతమారుస్తున్నారు. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్లలో విజయాలు సాధిస్తున్నారు. విదేశీ, స్థానిక ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు ఆరు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో 12 మంది పాకిస్తాన్ పౌరులు కాగా, 9 మంది స్థానిక వాసులు. ఆపరేషన్ అఖల్: ఆపరేషన్…

Read More

ఖైదీ నెంబర్ 15528.. ప్రజ్వల్ రేవణ్ణ ”జీవిత ఖైదు” ప్రారంభం..

బెంగుళూరు: మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ”జీవిత ఖైదు” శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణ జీవిత…

Read More

కవిత గురించి మాట్లాడటం వృథా.. జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సూర్యాపేట: తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ శత్రువులు ఉపయోగించిన పదాలను కవిత వల్లె వేస్తున్నారని ఆక్షేపించారు. ఆదివారం సూర్యాపేటలోని తన కార్యాలయంలో జగదీశ్…

Read More

సనాతన ధర్మం వైపు ప్రపంచం.. భారత్‌లో పెరుగుతున్న క్రైస్తవ జనాభా..?

హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ప్రపంచ మతాలు అన్నిటిలో హిందూ మతమే అతి పురాతనమైనది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి, సమతుల్య జీవితం కోసం దీనిని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా…

Read More

తెలంగాణలో ఉపాధ్యాయులు విద్యార్థులకే కాదు, దీనికీ ముఖం చూపించాల్సిందే.

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇక ముఖ గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)) హాజరు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈఓలు ఆయా ఎంఈఓలు, హెచ్‌ఎంలను ఇప్పుడు ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరినుంచి రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా టీచర్ల ముఖగుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో నేటి(శుక్రవారం)నుంచి రాష్ట్రవ్యాప్తంగా, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, యూఆర్‌ఎస్‌, టీజీఆర్‌…

Read More

జనహిత రెండో రోజు పాదయాత్ర

ఆందోల్మొదటి విడత జనహిత పాదయాత్రలో భాగంగా రెండో రోజు ఆందోల్ లో టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ

Read More

నాయి బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ గా మానాల కిషన్..

హైదరాబాద్,T6 న్యూస్: తెలంగాణా రాష్ట్ర నాయిభ్రాహ్మణ సంఘాల సమావేశాన్ని బిసి సాదికారిక భవన్ లో మంగళ వృత్తిదారుల రక్షణ కోసం సామాజిక భద్రత చట్టం తీసుకురావలసిన అంశంపై సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్బంగా తెలంగాణ నాయిబ్రాహ్మణ ఐక్యకార్యచరణ కమిటీ కన్వీనర్ గా మానాల కిషన్ నాయి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కన్వీనర్ మానాల కిషన్ మాట్లాడుతూ.. వచ్చే నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతు..తెలంగాణ…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం..

వనపర్తి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుకు వనపర్తి జిల్లా బీజేపీ శ్రేణులు ఆదివారం అపూర్వరీతిలో స్వాగతం పలికారు. అనంతరం వనపర్తి జిల్లాలో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో రాంచందర్ రావుతో కలిసి మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావడంపై దిశానిర్దేశం చేసారు.

Read More