నాలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు దేవరకొండ ప్రజల ఆకాంక్ష మేరకే పని చేస్తా.

నూతన ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులను సంబంధిత అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపట్టాం. గత పదేళ్ల…

Read More

బీజేపీ కేంద్ర కమిటీ సమావేశం

ఢిల్లీ,T6 న్యూస్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లక్ష్మణ్‌ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చ జరిగింది. అభ్యర్థుల జాబితాను తుది దశకు తీసుకెళ్లి, ఆమోదం తెలపనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా,…

Read More

మద్యం కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు – జోగి రమేష్‌ ఆగ్రహం

విశాఖపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ మద్యం కేసుపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ – “నన్ను మద్యం కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మద్యం స్కాంను బట్టబయలు చేసింది మా పార్టీనే. నకిలీ మద్యం స్కాం చంద్రబాబుకు చుట్టుకుంది. ఇప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసి మద్యం వ్యవహారాన్ని వేరే వాళ్లపై మోపాలని చూస్తున్నారు,” అన్నారు. అదేవిధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఇళ్లకే మద్యం డోర్‌…

Read More

ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి

ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలలో ప్రీబయోటిక్స్ ఉంటాయి , ఇవి మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. వాటిలో యాంటీవైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. 🍀భోజన చిట్కా: వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు సూప్‌లు, స్టైర్-ఫ్రైస్ లేదా పాస్తా వంటకాలకు గొప్ప అదనంగా ఉంటాయి. 🍀సాల్మన్“సాల్మన్ వంటి కొన్ని రకాల కొవ్వు చేపలలో లభించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి” అని హెజర్…

Read More

స్వశక్తిని చాటండి.. కోటి వెలుగులు అందుకోండి..

మహిళలతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ పరిధిలో 3,418 చెక్కులు అందజేత.. చెక్కుల విలువ 3.29 కోట్లు.. మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, నాయకులు.. కార్యక్రమానికి హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జోరుగా.. హుషారుగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రంగారెడ్డి,షాద్ నగర్ : ప్రభుత్వం అన్ని రంగాలలో మహిళలకే పెద్ద పీట వేసింది.. ఉపాధి దిశగా వారిని ఉన్నతికి చేర్చేందుకు రంగం సిద్ధం…

Read More

సన్న బియ్యంలో 50% నూకలే…

*సన్న బియ్యం లో 50% నూకలే* *సీఎం తీరు బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్* *అమ్మ ఒడి వాహనానికి డీజిల్ పోయలేని దౌర్భాగ్యం* *మహాలక్ష్మి పథకం అమలు చేయకపోతే “మహిళా ఉద్యమమే”* *జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత* *షాద్ నగర్ పర్యటనలో రేవంత్ సర్కార్ పై ఫైర్* *కాకునూరులో మహాలక్ష్మి పథకం అమలు కోసం పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం* *సోనియాగాంధీకి స్వయంగా పోస్ట్ కార్డు పంపించిన కవిత* *స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా…

Read More

మీ-సేవ సర్టిఫికెట్లు వాట్సాప్‌లో

అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై మీ-సేవ సర్టిఫికెట్లు వాట్సాప్‌లోనేమీసేవ వాట్సప్‌ సేవను నేడు అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం నేడు లాంఛనంగా ప్రారంభించన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ-సేవ సెంటర్కు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేదు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇకపై మీ-సేవ ద్వారా పౌరులు దరఖాస్తు చేసుకునే అన్ని రకాల ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారంఎలాంటి సర్టిఫికెట్ అయినా నేరుగా…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే కూతురు గ్రాడ్యుయేషన్ పార్టీకి హాజరైన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

హైదరాబాద్:జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు కూతురు జసింత తోట ప్రముఖ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఆదివారం నాడు బంజారాహిల్స్ లో ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ పార్టీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తోట జసింత ను…

Read More

నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుపతి,T6 న్యూస్, అక్టోబర్ 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. వాహనసేవల వివరాలు : తేదీ ఉదయం రాత్రి…

Read More