సంగారెడ్డిలో ధృవ ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి,T6న్యూస్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో జరిగిన ఘోర రసాయన ప్రమాదం నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ధృవ ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిని తెలుసుకొని, వారిని పరామర్శించారు. 🔹 బాధితులను పరామర్శించిన సీఎం పాశమైలారం ప్రమాదంలో గాయపడిన పలువురు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఎదురుగా చూసిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య సిబ్బందిని వివరంగా ప్రశ్నించి చికిత్సపై ఆరా తీశారు. ఒకో రోగికి సరైన వైద్యం అందుతున్నదా?…
