Headlines

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్,T6న్యూస్: తెలంగాణ రాజకీయ వేడి మరింతగా పెరుగుతున్న వేళ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మరియు బీజేపీ సీనియర్‌ నేత బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న ప్రచారాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 🔹 అధ్యక్ష పదవిపై స్పష్టత: “బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. అది ప్రజాస్వామ్య పార్టీ. కానీ ఎవరికీ పదవి రాకపోయినంత మాత్రాన వారు డమ్మీలు కారు,” అంటూ…

Read More

బీజేపీకి శక్తిని చేకూర్చేందుకు కృషి చేస్తాను – రాంచందర్‌రావు

హైదరాబాద్‌,T6న్యూస్: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. నాకు ఈ బాధ్యత చాలా గొప్పది, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నది. ప్రజల ఆశలు తీర్చే విధంగా పని చేస్తాను,” అని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలతో ప్రజలు విసిగిపోయారనీ, ప్రజల్లో స్పష్టమైన మార్పు కోరుకునే భావన నెలకొన్నదని…

Read More

అమ్మవారి ఆలయం మూసివేత…

శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం మూడు నెలలు మూసివేత ఎందుకంటే..! శ్రీశైలం దేవాలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 31 శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేయనున్నారు. ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను అటవీ అధికారులు నిలిపేశారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు భక్తులను అనుమతించడం లేదని అటవీ అధికారులు తెలిపారు. జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ వాహనాలు నడుపుతుంది. శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి ఆలయం…

Read More

కమలం కొత్త సారథి…

కమలం కొత్త సారథి రాంచందర్‌రావు..! సంఘ్‌తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు దాదాపు ఖరారైన పేరు.. నేడు ప్రకటన అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ ఏకగ్రీవం కావాలనుకుంటున్నా: కిషన్‌రెడ్డి 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్‌ల కోసం కసరత్తు వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక? హైదరాబాద్, t6 న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా…

Read More

శివ ధ్యాన మంత్రాలు- ఫలితాలు

శ్రీ రుద్రం నుండీ ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు – ఫలితాలు 1.ఓం నమః శివాయ (మనః శాంతి కి, అన్ని విధాలా సంరక్షణకి) ఓం నమో భగవతే రుద్రాయ( బలం కోసం, ఏపనైనా పరిపూర్ణంగా చెయ్యడానికి) ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహా దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః (శరణాగతికీ, సర్వ శుభాలకీ) ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే…

Read More

విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..

చెన్నై: t6న్యూస్ : చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పిందిచెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి చెన్నైలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 159…

Read More

సదాచారం

🔔 సదాచారం 🔔 మహిమాన్వితమైన ‘ప్రదక్షిణ’లో అనేక రకాలున్నాయి. సాధారణంగా ఆలయంలో రెండవ ప్రదక్షిణా పద్ధతినే అనుసరించాలి. మొక్కుబడులున్నవారు పైన పేర్కొన్నవాటిలో వేటినైన చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణాపథం ఉన్నప్పుడు, అందులోగాని ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలోగాని స్వామివారికి ఎదురుగా నిలబడి, అంటే ధ్వజస్తంభం వద్దగాని, ప్రదక్షిణామార్గం వద్దగాని నిలబడి, స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి. ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని అఆలయాలలో ఇలాగే ప్రదక్షిణలు చేయాలి.అయితే …దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే…

Read More

ముగిసిన టిడిపి సమావేశం…

అమరావతి: t6న్యూస్ ముగిసిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంఅమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విస్తృత స్థాయి సమావేశం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం మొత్తం 7 గంటలపాటు కొనసాగింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమైన వ్యాఖ్యలు: సుపరిపాలనలో తొలి అడుగు పడుతున్నాం అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజల…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే కూతురు గ్రాడ్యుయేషన్ పార్టీకి హాజరైన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

హైదరాబాద్:జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు కూతురు జసింత తోట ప్రముఖ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఆదివారం నాడు బంజారాహిల్స్ లో ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ పార్టీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తోట జసింత ను…

Read More