అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలి.. రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి చారి
రంగారెడ్డి,T6న్యూస్ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలని రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి కోరారు. మొన్న జరిగిన పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రోహిoగ్యలపైవిడుదల చేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని బాలాపూర్ లో నివాసముంటున్న రోహింగ్యాల వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది .బర్మా నుంచి 20 వేల మందికి పైగా రోహింగ్యాలు ఇక్కడ నివాసముంటున్నట్టు వారికి…
