Headlines

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. మునిసిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్

రంగారెడ్డి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని కొత్తూరు మునిసిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికను పురస్కరించుకొని కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల సౌజన్యంతో ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు.ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్…

Read More

రాజాసింగ్ రాజీనామా ఆమోదం..

హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో బీజేపీకి కీలక నేతలలో ఒకరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను పార్టీ జాతీయ అధిష్ఠానం ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తనను విస్మరించారనే అసంతృప్తితో రాజాసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.—🔹 రాజీనామా నేపథ్యం:జూన్ 30న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజాసింగ్ తన రాజీనామా లేఖను పంపారు.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పునర్నియమించడంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం…

Read More

నకిలీ పత్రాలను సృష్టించి జగన్మోహన్ రావు అక్రమంగా అధ్యక్షుడయ్యాడన్న సీఐడీ

హైదరాబాద్,T6న్యూస్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐడీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. జగన్మోహన్ రావుని సీఐడీ నిన్న అరెస్టు చేసిన విషయం విదితమే. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది. గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ…

Read More

బీజేపీ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్,T6న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎస్. మాధవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో కూడిన పటాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల పోరాటాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీని ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి చర్య తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని, చరిత్రను అవమానించే విధంగా ఉందని కేటీఆర్ అభివర్ణించారు….

Read More

కృష్ణా జలాలపై కీలక ప్రజెంటేషన్ – ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ సమీక్ష

ఏపీకి నీటి తరలింపు, కాళేశ్వరం డిజైన్ లోపాలపై వెల్లడి హైదరాబాద్‌:తెలంగాణ జలవనరులపై చోటుచేసుకుంటున్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమీక్ష సమావేశం నిర్వహించింది. నేడు (జూలై 9) మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు శాఖల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 💧 ప్రధాన అంశాలు: 🔹…

Read More

ఒవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా..

హైదరాబాద్: ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు.. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామన్నాం.. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది.. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు.. అందులో 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు.. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం.. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం-హైడ్రా

Read More

ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి స‌హ‌క‌రించాలి. సిఎం రేవంత్

న్యూడిల్లీ, T6న్యూస్: జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్‌ ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భ‌వ‌న్‌లో పీయూష్ గోయ‌ల్‌ తో ముఖ్యమంత్రి సమావేశమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయంపై చర్చించారు. ❇️ జ‌హీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమ‌లు కార్యక్రమం (NICDIT) కింద ఆమోదించిన…

Read More

తెలంగాణ పాలిసెట్ వెబ్సైటు లో గందరగోళం..

తెలంగాణ పాలిసెట్ వెబ్‌సైట్‌లో గందరగోళంహైదరాబాద్, T6 న్యూస్: చెరిగిపోయిన సీట్ల కేటాయింపులు, వెబ్ ఆప్షన్లకు సంబంధించిన డేటా పాలిసెట్ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ డ్రైవ్ వాడారా, లేక వెబ్‌సైట్‌ను ఎవరైనా హాక్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నిఘా వర్గాలు రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన పాలిసెట్ సీట్ల కేటాయింపులు కోసం ఎదురుచూస్తున్న 22 వేల మంది విద్యార్థులుప్రభుత్వ ఆదీనంలో ఉండాల్సిన డేటా మొత్తం ఒక్క రాత్రిలో చెరిగిపోవడంతో…

Read More

స్వాతంత్య్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగన్యుడు… ఎమ్మెల్యే బాలునాయక్

జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు. *చింతపల్లి* మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన *జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహా ఆవిష్కరణ* కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More

ఆరోగ్యంగా ఉన్నా ఆకస్మాత్తుగా గుండెపోటు..?

ఆరోగ్యంగా ఉన్నా “సడన్​ హార్ట్​ ఎటాక్​” ఎందుకు వస్తుంది? – నిపుణుల సమాధానమిదే! రోజురోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలు – ఈ అలవాట్లకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు! హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: నేటి రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా ఫిట్​గా ఉండి హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు వెల్లడిస్తున్నారు. మరి…

Read More