Headlines

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి..

హైదరాబాద్‌ నగర శివారులోని మేడిపల్లిలో తీన్మార్‌ మల్లన్న (జర్నలిస్ట్‌-యూట్యూబర్‌ మ‌రియు రాజకీయ కార్యకర్త) కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. భారత జాగృతి సంస్థకు చెందిన కొందరు కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. 📌 దాడి వివరాలు: ఈ దాడి తీన్మార్‌ మల్లన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జరిగింది. దాడిలో పాల్గొన్న జాగృతి కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడి దుర్భాషలాడారు, సామగ్రిని ధ్వంసం చేశారు. మల్లన్న భద్రతలో ఉన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల…

Read More

ఇక సెలవు…

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణ నటనతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More

గింజలు మరియు విత్తనాలు

బాదం, పొద్దుతిరుగుడు గింజలు మరియు వాల్‌నట్‌లు విటమిన్ E కి గొప్ప వనరులు, ఇది ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడుతుంది. విటమిన్ E అనేది యాంటీఆక్సిడెంట్, ఇది మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. 🍁అదనపు చక్కెర: ఎక్కువగా చక్కెర జోడించడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. చక్కెర స్నాక్స్, డెజర్ట్‌లు మరియు పానీయాలను తగ్గించండి. 🍁అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్: ఫాస్ట్ ఫుడ్ మరియు ప్యాక్ చేసిన స్నాక్స్ వంటి ఈ ఆహారాలు వాపును కలిగిస్తాయి మరియు…

Read More

ఘనంగా మహంకాళి బోనాలుఅమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్‌, జూలై 13: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా శనివారం ఆలయంలో వైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయం మేరకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇందుకు తోడు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలను భక్తిశ్రద్ధలతో మోసుకుంటూ ఆలయానికి చేరుకున్న ఆమె,…

Read More

కాంగ్రెస్ హస్తం.. బీసీల నేస్తం… ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి,గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు. ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను పాఠశాల విద్యార్థులు,గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి మొక్కలు నాటారు….

Read More

సన్న బియ్యంలో 50% నూకలే…

*సన్న బియ్యం లో 50% నూకలే* *సీఎం తీరు బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్* *అమ్మ ఒడి వాహనానికి డీజిల్ పోయలేని దౌర్భాగ్యం* *మహాలక్ష్మి పథకం అమలు చేయకపోతే “మహిళా ఉద్యమమే”* *జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత* *షాద్ నగర్ పర్యటనలో రేవంత్ సర్కార్ పై ఫైర్* *కాకునూరులో మహాలక్ష్మి పథకం అమలు కోసం పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం* *సోనియాగాంధీకి స్వయంగా పోస్ట్ కార్డు పంపించిన కవిత* *స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా…

Read More

కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన..

*కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి కోమటి వెంకట్ రెడ్డి పర్యటన*రంగారెడ్డి జిల్లా మాడ్గులలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు లకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.మహనీయులు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, జ్యోతీరావ్ పులే విగ్రహాలకు మరియు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు, స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి. పర్యటన లో భాగంగా మాడ్గుల మండల కేంద్రంలో 12 కోట్ల 70 లక్షల…

Read More

హైదరాబాద్ లో చిరుతపులుల సంచారం..

హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్[ఆర్సీఐ] ప్రాంగణంలో రెండు చిరుతపులుల సంచారంరెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్…

Read More

హైవేపై భారీ దోపిడీ…

హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ నిజామాబాద్,T6 న్యూస్: నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. భారీ దారి దోపిడీ జరిగిన ఘటన నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రాండ్ న్యూ సెల్‌ఫోన్ల లోడ్‌తో ఓ ట్రక్కు హైదరాబాద్‌ కు వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రక్ డ్రవర్ టేక్రియాల్ వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఆగాడు. కాసేపు నిద్రపోయి లేచి చూసే సరికి ట్రక్కులో…

Read More

కుటుంబ సమేతంగా మహంకాళి అమ్మవారి దర్శనం…

హైదరాబాద్, T6 న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణ, కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని ప్రార్థించారు.* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని ప్రశంసించారు.*…

Read More