Headlines

T6news

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌.. శంషాబాద్ డిసిపి రాజేష్

సరైన పత్రాలు లేని 31 వాహనాలు సీజ్‌ 10 కేజీల గుట్కా,85 గంజాయి చాక్లెట్లు స్వాధీనం కొత్తూరు,T6న్యూస్, జులై 04: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు శంషాబాద్ డిసిపి రాజేష్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో అడిషనల్ డీసీపీ పూర్ణచంద్రరావు,ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి శంషాబాద్ డిసిపి రాజేష్ హాజరై తనిఖీలను పర్యవేక్షించారు. కొత్తూరు సీఐ నరసింహారావు తో కలిసి పలు కాలనీలో…

Read More

అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలి.. రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి చారి

రంగారెడ్డి,T6న్యూస్ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ కు భద్రత కల్పించాలని రాష్ట్ర బిజెపి ఓబీసీ నాయకులు నారోజు కుమారస్వామి కోరారు. మొన్న జరిగిన పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రోహిoగ్యలపైవిడుదల చేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని బాలాపూర్ లో నివాసముంటున్న రోహింగ్యాల వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది .బర్మా నుంచి 20 వేల మందికి పైగా రోహింగ్యాలు ఇక్కడ నివాసముంటున్నట్టు వారికి…

Read More

గిల్‌ డబుల్‌

ద్విశతకంతో రికార్డు రాణించిన జడేజా, సుందర్‌ భారత్‌ 587 ఆలౌట్‌ ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 77/3 వహ్వా.. శుభ్‌మన్‌. టెస్టు పగ్గాలు చేపట్టాక ఈ యువ నాయకుడి బ్యాటింగ్‌ ప్రదర్శన శుభ ప్రదంగా సాగుతోంది. తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన గిల్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో మరింత జోరు చూపాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఎంతగా కవ్వించినా.. సిసలైన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ రాబట్టి అదుర్స్‌ అనిపించాడు. ఈక్రమంలో అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. తన మారథాన్‌…

Read More

రోశయ్య సేవలు మరువలేనివి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్, T6 న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గే కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లో శ్రీ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివి అని అన్నారు….

Read More

గాంధీ భవన్‌లో పీఏసీ భేటీ: కాంగ్రెస్ అజెండాపై కీలక చర్చలు

హైదరాబాద్, జూలై 4 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వేదికగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ (PAC) భేటీ నిర్వహించారు. ఈ భేటీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీఏసీ సభ్యురాలు మీనాక్షి నటరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా కులగణన (Caste Census), ఎస్సీ వర్గీకరణ (SC Categorization) అంశాలు ప్రధానంగా…

Read More

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత: పోలీసులపై ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం

హైదరాబాద్,T6న్యూస్, జూలై 4: హైదరాబాద్‌లోని గాంధీభవన్ సమీపంలో గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీఏసీ భేటీ సందర్భంగా అకస్మాత్తుగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును భవనంలోకి అనుమతించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను అనుమతించకుండా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భద్రతా సిబ్బందితో…

Read More

మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్..

మల్లికార్జున్ ఖర్గేకి పోటాపోటీ నివేదికలు అందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్: ఖర్గేను కలిసి తమ అభ్యర్థనలు వినిపించిన ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారని తెలిపిన మల్‌రెడ్డి రంగారెడ్డి బంజారాల్లో 80% మంది కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారని, అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బాలు నాయక్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన…

Read More

మల్లికార్జున ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం – కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్లో విస్తృత ప్రచారం

హైదరాబాద్‌, జూలై 4:కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ వ్యతిరేక ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఖర్గే పర్యటనకు ముందు రాత్రికిరాత్రి నగరంలోని పలు ప్రదేశాల్లో ఈ ఫ్లెక్సీలు పెట్టడంపై చర్చ సాగుతోంది. ఫ్లెక్సీల వివరాలు: నగరంలోని పంజాగుట్ట, అమీర్‌పేట్, సోమాజిగూడ, బంజారాహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిసాయి ఫ్లెక్సీలపై కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, ప్రభుత్వ తీరుపై వ్యతిరేక నినాదాలు కనిపించాయి “కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది”,“రాజ్యాంగాన్ని…

Read More

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకం – కొలీజియం కీలక సిఫార్సులు

న్యూఢిల్లీ, T6న్యూస్, జూలై 4:ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులకు న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కీలకంగా స్పందించింది. కొలీజియం తాజా భేటీలో ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జిల నియామకానికి సిఫార్సులు చేసింది. తుహిన్ కుమార్‌‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫార్సు తుహిన్ కుమార్‌ ప్రస్తుతం న్యాయవాదిగా విశాఖపట్నంలో సేవలందిస్తున్నారు ఆయనను నేరుగా హైకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం అభిప్రాయపడింది తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను నియమించాలని కొలీజియం సూచించింది. వీరి వివరాలు…

Read More

అదనపు తరగతి గదులు ప్రారంభం ..

మహబూబ్ నగర్,T6 న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో రూ.54 కోట్ల పిఎం శ్రీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గారితో కలిసి లాంఛనంగా ప్రారంభించాను. అనంతరం రూ. 60 లక్షలతో నిర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది.

Read More