జెండాలు మోయడమే కాదు..ఎజెండాలు చేయడం కూడా తెలుసు.!
78 ఏండ్ల నుండి రాజ్యాధికారానికి దూరంగా బీసీలు.! రిజర్వేషన్ల పేరుతో బీసీలను విడదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.! రాబోయే మూడేళ్లలో బీసీలదే రాజ్యాధికారం వందమందికి పైగా పార్టీలో చేరిన సభ్యులు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడి.! షాద్ నగర్, అక్టోబర్ 15: రిజర్వేషన్ల పేరుతో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం విడదీస్తూ మోసం చేస్తుందని మండిపడ్డారు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…బుధవారం షాద్నగర్ పట్టణంలోని హోటల్ గోదావరి సమీపంలో బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా యువత…
