ములుగు నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు మంజూరు
ములుగు నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం -మంత్రి సీతక్క విజ్ఞప్తిపై సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరైన నిధులు-అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ . గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ జానకిరామాలయంకు – రూ.12 లక్షలు. కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంకు – రూ.50 లక్షలు. ములుగు మండలం జగ్గన్నపేట పుట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయంకు – రూ.30 లక్షలు. మల్లంపల్లి వెంకటేశ్వర స్వామి…
