Headlines

పచ్చని కాపురంలో బుట్టబొమ్మ చిచ్చు.. వరంగల్లో విషాదం

వరంగల్: పర స్త్రీ వ్యామోహం పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెళ్లి నాటి ప్రమాణాలకు కొందరు విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆలుమగలు ఈ పక్క చూపుల మూలాన అర్థాంతరంగా విడిపోతున్నారు. ఇంకొందరు చంపేందుకు వెనకాడటం లేదు. మరికొందరు కలలన్నీ చెదిరిపోయాయనే నిరాశతో నిండు నూరేళ్ల జీవితానికి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసి తనువు చాలిస్తున్నారు. వరంగల్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది.వరంగల్లో ప్రత్యూష అనే వైద్యురాలి ఆత్మహత్య ఘటన కలకలం…

Read More

మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు : గోవాకు అశోక్ గజపతిరాజు

ఢిల్లీ, T6 న్యూస్ : కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు.హర్యానా, గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ సోమవారం (జులై 14) ప్రకటన వెలువరించింది.కొత్త గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియామకం అయ్యారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్…

Read More

మల్లన్నకు కవిత వార్నింగ్

–శాసనమండలి చైర్మన్ గుత్తాకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు.. హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్ ఇంటికెళ్లి మరీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుగోబోమని తీన్మార్ మల్లన్నను ఈ సందర్భంగా కవిత హెచ్చరించారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా? అంటూ ప్రశ్నించారు.ప్రజలపై కాల్పులు జరిపేంత క్రూరత్వం ఏంటి? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం…

Read More

రేషన్‌ కార్డులు, ఇళ్ల పంపిణీపై మంత్రి పొంగులేటి ప్రకటన

ఖమ్మం,T6న్యూస్: ఖమ్మం జిల్లాలో ప్రజలతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. పదేళ్ల పాలనలో BRS ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్…

Read More

నిర్మాణ రంగంపై ఇచ్చిన జీవోతో మరింత అభివృద్ధి

హైదరాబాద్,T6న్యూస్: ఆదివారం నాడు నిర్మాణానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా ఉత్తర్వులతో భవన నిర్మాణరగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. అనుమతులు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఎల్టిపి లపై క్రిమినల్ కేసులతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Read More

IGI Aviation Services ఉద్యోగాలు – 2025

చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025🌐 దరఖాస్తు: www.igiaviationdelhi.com ఖాళీ పోస్టులు:1️⃣ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ 2️⃣ లోడర్లు (పురుషులకే) 📝 రాత పరీక్ష: 💰 ఫీజు: ✅ ఎంపిక: 📞 సహాయం: 011-45679884

Read More

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి..

హైదరాబాద్‌ నగర శివారులోని మేడిపల్లిలో తీన్మార్‌ మల్లన్న (జర్నలిస్ట్‌-యూట్యూబర్‌ మ‌రియు రాజకీయ కార్యకర్త) కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. భారత జాగృతి సంస్థకు చెందిన కొందరు కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. 📌 దాడి వివరాలు: ఈ దాడి తీన్మార్‌ మల్లన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జరిగింది. దాడిలో పాల్గొన్న జాగృతి కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడి దుర్భాషలాడారు, సామగ్రిని ధ్వంసం చేశారు. మల్లన్న భద్రతలో ఉన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల…

Read More

ఇక సెలవు…

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణ నటనతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More

ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏమిటి?

కొవ్వు కాలేయం, అని కూడా పిలుస్తారు హెపాటిక్ స్టీటోసిస్, కాలేయం అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు అభివృద్ధి చెందుతుంది. కాలేయం మీ శరీరంలో రెండవ అతిపెద్ద అవయవం. ఇది మీ రక్తం నుండి ప్రమాదకరమైన టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేయడానికి బాధ్యత వహిస్తుంది, దాని ప్రాసెసింగ్‌లో సహాయం చేస్తుంది పోషకాలు ఆహారం మరియు పానీయాల నుండి. 👉అధిక మొత్తంలో కొవ్వు కాలేయ వాపుకు దారితీస్తుంది, ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది మరియు మచ్చలు చేస్తుంది. తీవ్రమైన కాలేయ వాపు కాలేయ క్యాన్సర్…

Read More

మధుమేహ వ్యాధిగ్రస్తులకు అధిక రక్త చక్కెర ప్రమాదాలు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు, 🍀దీర్ఘకాలికంగా అధిక రక్త చక్కెర మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక రక్త చక్కెర వల్ల కలిగే కొన్ని ప్రమాదాలు ఇక్కడ ఉన్నాయి 🍀సెల్యులార్ నష్టం: కాలక్రమేణా, నిరంతరం పెరిగిన రక్తంలో చక్కెర శరీరం అంతటా చిన్న రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది ముఖ్యమైన అవయవాలలో సమస్యలకు దారితీస్తుంది, ఉదాహరణకు 🍀కళ్ళు (రెటినోపతి): దృష్టి మసకబారడం, కంటిలో రక్తస్రావం మరియు అంధత్వానికి కూడా కారణమవుతుంది. 🍀మూత్రపిండాలు (నెఫ్రోపతి): ఇది మూత్రపిండాల వైఫల్యానికి మరియు డయాలసిస్…

Read More