Headlines

రాహుల్ కు కోటి రూపాయల నజరానా..

హైదరాబాద్, T6 న్యూస్: ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీకి చెందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ అవార్డును అందుకున్నారు. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. ప్రపంచ…

Read More

Green hydrogen summit

Amaravathi, T6news: It was a pleasure to participate in the inaugural session of the Green Hydrogen Summit at SRM University, Amaravati, today.Andhra Pradesh is poised to lead India’s clean energy transition and build a Green Hydrogen Valley. Through our Integrated Clean Energy Policy, we have built a supportive ecosystem that aims to attract ₹10 lakh crore in green investments and create 7.5 lakh job…

Read More

నిద్రపోయే ముందు పాదాలకు ఈ నూనె రాస్తే ఎన్నో ప్రయోజనాలు..

నిద్రపోయే ముందు పాదాలకు ఈ నూనే రాస్తే ఎన్నో ప్రయోజనాలు హైదరాబాద్, T6 న్యూస్: రాత్రి పూట బెడ్ పై అలా పడుకోగానే నిద్రపడితే ఎంత హాయిగా ఉంటుందో కదా. సగం సమస్యలు ఈ నిద్రతోనే తీరిపోతాయి. కానీ చాలా మందికి ఇలా నిద్ర పట్టదు. బెడ్ పై అటూ ఇటూ మెసిలి ఎప్పుడో అర్ధరాత్రి దాటాక పడుకుంటారు. రోజూ ఇలాగే జరిగితే మాత్రం ఇబ్బందులు తప్పవు. అందుకే..నిద్రపోయే ముందు పాదాలకు మెగ్నీషియం ఆయిల్ పాదాలకు రాసుకోవాలని…

Read More

FCI చైర్ పర్సన్ గా డీ.కె అరుణ

హైదరాబాద్,T6 న్యూస్: హైదరాబాద్ హకా భవన్ లో గురువారం రోజున FCI కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. అధికారులతో సమావేశమై రాష్ట్రంలో FCI పనితీరు, గోడౌన్ ల నిర్వహణ, ధాన్యం సేకరణ, రవాణా, సమస్యలు, పరిష్కార మార్గాలపై కీలక చర్చలు నిర్వహించడం జరిగింది. FCI కన్సల్టెటివ్ కమిటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Read More

తెలంగాణలో కొత్తగా 4 రైల్వే మార్గాలు, రీజినల్ రింగ్ రైల్.. అనుమతుల కోసం విజ్ఞప్తి

డిల్లీ, T6న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరుతూ కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కీలక భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల…

Read More

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు కూడా దూరమే: అనుపమ

హైదరాబాద్,T6న్యూస్: లేడీ ఓరియంటెడ్‌ సినిమా అంటే ఎవరూ ముందుకురారు అని నటి అనుపమ పరమేశ్వరన్‌ పేరొన్నారు. ‘థీమ్‌ ఆఫ్ పరదా’ పాట విడుదల సందర్భంగా గురువారం అనుపమ మాట్లాడుతూ.. “మా సినిమా ఏడాది క్రితమే రెడీ అయింది. పెద్ద సినిమా రిలీజ్‌ అకారణంగా మాకు థియేటర్లు దొరకలేదు. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే.. ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ఆడియన్స్ కూడా ప్రోత్సహించడానికి ముందుకురారు.” అని అన్నారు.

Read More

5ఏళ్ళు దాటాక పిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి..!!

7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌ ఢిల్లీ: బాల ఆధార్‌ తీసుకున్న పిల్లలు ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు, కనుపాపలు, ఫొటో అప్‌డేట్‌ చేయాలని, లేకపోతే వారి ఆధార్‌ డీ యాక్టివేట్‌ అవుతుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పేర్కొంది. ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్‌, ఐరిస్‌ అవసరం లేకుండా కేవలం ఫొటో మాత్రమే తీసుకొని యూఐడీఏఐ బాల ఆధార్‌ ఇస్తోంది. అటువంటి పిల్లలు ఏడేళ్లు దాటక మునుపే తప్పనిసరి వారి బయోమెట్రిక్‌, ఐరిస్‌,…

Read More

మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు 14రోజుల రిమాండ్..

హైదరాబాద్‌, జూలై 16: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన తెలంగాణ రాష్ట్ర మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల జరిగిన ఏసీబీ సోదాల్లో భారీ ఆస్తులు, విలాసవంతమైన వాహనాలు, భారీ మొత్తంలో నగదు, బంగారం వెలుగులోకి రావడంతో ఆయనను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని కొండాపూర్‌లో ఉన్న మురళీధర్‌రావు నివాసంతో పాటు కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లోని ఆయన ఆస్తులపై సోదాలు నిర్వహించారు. ఇందులో…

Read More

ఇవాళ్టి కేంద్ర జలశక్తి సమావేశంపై సస్పెన్స్..

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నీటి పంపకాలపై మరోసారి వివాదం రాజుకుంది. బుధవారం నాడు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న కీలక సమావేశంపై తుది నిమిషంలో సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆహ్వానించారు.కేంద్రం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్ట్‌ను ముఖ్యంగా చర్చించాలని ఎజెండాలో పేర్కొనగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి తలకిందులుగా స్పందించింది. బనకచర్లపై…

Read More

ఆశ్రమ పాఠశాలను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..

దేవరకొండ, T6 న్యూస్: దేవరకొండ మండలంలోని ముదిగొండ కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను RDO రమణా రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్హాస్టల్ మరియు పాఠశాల పరిసరాలు,తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించాలని, పరిశుభ్రంగా ఉంచాలని…

Read More