Headlines

ఈ నెల 5న గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్: ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలన అధికారుల(జీపీఓ)కు నియామక పత్రాలు అందజేయబడతాయని, జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సూచించారు. జీపీఓ అభ్యర్థులు హైదరాబాద్ వెళ్ళడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ…

Read More

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి.

హైదరాబాద్, T6 న్యూస్:టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఆగాపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం జ్యోత్స్న అన్నారు. గురువారం నేతాజీ నగర్ లోని అంగన్వాడి కేంద్రంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు టీబీ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. రోగులకు మందులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త…

Read More

ఖమ్మం-బోనకల్ మధ్య రాకపోకలు బంద్

ఖమ్మం,T6 న్యూస్: ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. కట్టలేరు వాగు ఉప్పొంగిపోవడంతో పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రామకృష్ణాపురం వద్ద వాగు మీద ఉన్న వంతెన నీటమునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. 🔹 ప్రధాన అంశాలు: కట్టలేరు వాగు వరద ప్రవాహం కారణంగా రామకృష్ణాపురం దగ్గర వంతెన మునిగింది. ఫలితంగా ఖమ్మం–బోనకల్ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గాన్ని ఉపయోగించే వందలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు నీటి…

Read More

గణనాథున్ని దర్శించుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ,T6 న్యూస్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరామాలయం శ్రీ మల్లికార్జున సీతారామ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి సందర్శించి, గణనాథుని దర్శించుకొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గణేష్ ఉత్సవ కమిటి నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి…

Read More

కేవలం ఆ 4 గంటలు మాత్రమే సౌండ్ సిస్టమ్.. రోడ్డుకు అడ్డంగా ఉండొద్దు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

హైదరాబాద్,T6 న్యూస్: నేడు దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల కోసం ఊరూవాడా ముస్తాబయ్యాయి. అయితే ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు నిబంధనలు విధించింది. సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే మహిళ తన ఇంటికి ఆనుకుని మండపాలు ఏర్పాటు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఇంకా పలువురు సైతం గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో పిటిషన్లు వేశారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిష్కరించాలని హైకోర్టు అధికారులను గతంలో ఆదేశించింది. అయినా పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ…

Read More

పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి. ఏబివిపి జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శంషాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ పాల్గొన్నారు .సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8 500 కోట్ల ఫీజు నెంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని దీని కారణంగా వేలాదిమంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి నెలకొందని దీని కారణంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం…

Read More

పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

నేను పార్టీ మారలేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాను : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. “నేను పార్టీ మారలేదని…

Read More

కొండా సురేఖ చొరవతో అర్చకులు, ఈవోలకు పదోన్నతులు

ఏళ్లుగా పెండింగ్లో ఉన్న‌స‌మ‌స్య‌కు మంత్రి కృషితో ప‌రిష్కారం అర్చ‌కులు మెడిక‌ల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ మంత్రి సురేఖ‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లుః జ్యోతిచంద్ర శ‌ర్మ‌, ప్రధాన అర్చ‌కులు హైద‌రాబాద్, T6 న్యూస్ : దేవాదాయ శాఖలో ఏండ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న ఆల‌యాల అర్చ‌కులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ప్ర‌త్యేక చొర‌వతో దేవాదాయ శాఖ ప‌దోన్న‌తులు క‌ల్పించింది. ఈ మేర‌కు శ‌నివారం స‌చివాల‌యంలో మంత్రి సురేఖ ప‌దోన్న‌తి పొందిన అర్చ‌కులు, ఈవోల‌కు ఆర్డ‌ర్ కాపీల‌ను అంద‌జేశారు. వివిధ దేవాలయాలలో…

Read More

విద్యారంగంలో మరో మైలురాయిని అధిగమించిన గురునానక్ యూనివర్సిటీ

హైదరాబాద్, T6 న్యూస్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ యూనివర్సిటీ, తన విద్యా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని సాధించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఆమోదం పొందిన నూతన న్యాయ కోర్సులు — B.A. LL.B. (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం) మరియు LL.B. (హానర్స్) (3 ఏళ్ల ప్రోగ్రాం) ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది.ఈ కోర్సులు విద్యార్థులకు నాణ్యత విద్యా, ప్రాక్టికల్ శిక్షణ మరియు నైతిక విలువలపై దృష్టి సారించేలా రూపొందించబడ్డాయని…

Read More

ఇంటింటికి జ్వరాల సర్వే చేయాలి. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతోపాటు సోమవారం నుండి ఇంటింటికి జ్వరాల సర్వేను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పారిశుద్ధ్యం వనమహోత్సవం, త్రాగునీటి వసతి ఇందిరమ్మ ఇళ్లు పై ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్…

Read More