Headlines

ఘనంగా వైద్యుల దినోత్సవం

హైదరాబాద్, T6న్యూస్: ఆగాపుర ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమేరా సమ్రీన్ తో కేక్ కట్ చేయించి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపిన ఏఎన్ఎం లు జ్యోత్స్న, విమల, మేహనాజ్, లక్ష్మీ, పావని, ఎల్ టి స్వాతి, స్టాఫ్ నర్సులు నాగరాణి, సుజాత, డిఓ ప్రతిమ, సపోర్టింగ్ స్టాప్ పరుశురాం, విద్య తదితరులు పాల్గొన్నారు.

Read More

పునర్జన్మను ఇచ్చే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే షాద్ నగర్ ప్రముఖ వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రక్తదానం చేసిన వైద్యులు రంగారెడ్డి,T6న్యూస్: కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తాడు.. కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు.. వైద్యులే మనకు సమాజంలో దేవుళ్లనీ.. ఆసుపత్రులే వైద్యాలయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొనియాడారు. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డేను పురస్కరించుకొని రంగారెడ్డి…

Read More

బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు – తెలంగాణ, ఏపీకి హెచ్చరిక

హైదరాబాద్/అమరావతి, T6న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ చలించిపోయింది. వాయుగుండం స్థాయికి మారే అవకాశం లేకపోయినప్పటికీ, దీని ప్రభావంతో తూర్పు గాలులు ఉత్తేజితమై భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.- 🔹 తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో…

Read More

సంగారెడ్డిలో ధృవ ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి,T6న్యూస్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో జరిగిన ఘోర రసాయన ప్రమాదం నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ధృవ ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిని తెలుసుకొని, వారిని పరామర్శించారు. 🔹 బాధితులను పరామర్శించిన సీఎం పాశమైలారం ప్రమాదంలో గాయపడిన పలువురు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఎదురుగా చూసిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య సిబ్బందిని వివరంగా ప్రశ్నించి చికిత్సపై ఆరా తీశారు. ఒకో రోగికి సరైన వైద్యం అందుతున్నదా?…

Read More

ములుగు నియోజకవర్గ దేవాలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు మంజూరు

ములుగు నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం -మంత్రి సీతక్క విజ్ఞప్తిపై సీజీఎఫ్ నిధుల నుంచి మంజూరైన నిధులు-అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ . గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ జానకిరామాలయంకు – రూ.12 లక్షలు. కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంకు – రూ.50 లక్షలు. ములుగు మండలం జగ్గన్నపేట పుట్ట మల్లిఖార్జున స్వామి దేవాలయంకు – రూ.30 లక్షలు. మల్లంపల్లి వెంకటేశ్వర స్వామి…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు..

హైదరాబాద్‌, T6న్యూస్: తెలంగాణలోని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌గా పరిగణించబడే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిషన్‌కు అందించారు. ఇందులో ప్రాజెక్టు ప్రారంభం, అనుమతుల విధానం, కేబినెట్ చర్చల గురించి కొన్ని తేలికపాటి కాకుండా వివాదాస్పద అంశాలు వెల్లడయ్యాయి. నివేదికలో ముఖ్యాంశాలు: 🔹 కాళేశ్వరం ప్రాజెక్టును కేబినెట్‌లో ఎప్పుడూ చర్చించలేదని నివేదిక స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ పరంగా, పరిపాలనా…

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

హైదరాబాదు,T6న్యూస్: సోమవారం రోజున బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఏమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డికి పాలకవర్గం ఘన స్వాగతం పలికారు.మార్కెట్ కార్యాలయం ముందు మొక్కను నాటి మార్కెట్ కి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో చేపట్టబోయే కోహెడ మార్కెట్ కి సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్…

Read More

బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్,T6న్యూస్: తెలంగాణ రాజకీయ వేడి మరింతగా పెరుగుతున్న వేళ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మరియు బీజేపీ సీనియర్‌ నేత బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న ప్రచారాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 🔹 అధ్యక్ష పదవిపై స్పష్టత: “బీజేపీ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. అది ప్రజాస్వామ్య పార్టీ. కానీ ఎవరికీ పదవి రాకపోయినంత మాత్రాన వారు డమ్మీలు కారు,” అంటూ…

Read More

బీజేపీకి శక్తిని చేకూర్చేందుకు కృషి చేస్తాను – రాంచందర్‌రావు

హైదరాబాద్‌,T6న్యూస్: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. నాకు ఈ బాధ్యత చాలా గొప్పది, అదే సమయంలో సవాళ్లతో కూడుకున్నది. ప్రజల ఆశలు తీర్చే విధంగా పని చేస్తాను,” అని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలతో ప్రజలు విసిగిపోయారనీ, ప్రజల్లో స్పష్టమైన మార్పు కోరుకునే భావన నెలకొన్నదని…

Read More

కమలం కొత్త సారథి…

కమలం కొత్త సారథి రాంచందర్‌రావు..! సంఘ్‌తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు దాదాపు ఖరారైన పేరు.. నేడు ప్రకటన అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ ఏకగ్రీవం కావాలనుకుంటున్నా: కిషన్‌రెడ్డి 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్‌ల కోసం కసరత్తు వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక? హైదరాబాద్, t6 న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా…

Read More