Headlines

కమలం కొత్త సారథి…

కమలం కొత్త సారథి రాంచందర్‌రావు..! సంఘ్‌తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు దాదాపు ఖరారైన పేరు.. నేడు ప్రకటన అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ ఏకగ్రీవం కావాలనుకుంటున్నా: కిషన్‌రెడ్డి 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్‌ల కోసం కసరత్తు వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక? హైదరాబాద్, t6 న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా…

Read More

కాంగ్రెస్ హస్తం.. బీసీల నేస్తం… ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి,గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు. ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను పాఠశాల విద్యార్థులు,గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి మొక్కలు నాటారు….

Read More

కొండా సురేఖ చొరవతో అర్చకులు, ఈవోలకు పదోన్నతులు

ఏళ్లుగా పెండింగ్లో ఉన్న‌స‌మ‌స్య‌కు మంత్రి కృషితో ప‌రిష్కారం అర్చ‌కులు మెడిక‌ల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ మంత్రి సురేఖ‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లుః జ్యోతిచంద్ర శ‌ర్మ‌, ప్రధాన అర్చ‌కులు హైద‌రాబాద్, T6 న్యూస్ : దేవాదాయ శాఖలో ఏండ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న ఆల‌యాల అర్చ‌కులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ప్ర‌త్యేక చొర‌వతో దేవాదాయ శాఖ ప‌దోన్న‌తులు క‌ల్పించింది. ఈ మేర‌కు శ‌నివారం స‌చివాల‌యంలో మంత్రి సురేఖ ప‌దోన్న‌తి పొందిన అర్చ‌కులు, ఈవోల‌కు ఆర్డ‌ర్ కాపీల‌ను అంద‌జేశారు. వివిధ దేవాలయాలలో…

Read More

ఘనంగా లింగోటంలో పీర్ల పండుగ

కనగల్, T6 న్యూస్: మండలంలోని ఎస్ లింగోటం గ్రామంలో ఆదివారం పీర్ల పండుగను భక్తులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున డప్పు చప్పులు మేళ తాళాలు మధ్య ఊరేగింపు నిర్వహించారు. భక్తులు సవార్లకు నీళ్ళారా పోసి దట్టీలు గట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉంటే పీర్ల పండుగ ముతాబలీలు హల్వా వేడుకలను ముందుగా నిర్వహించారు. ఆదివారం ఉదయం కాసిం సవార్ను ఇంటింటికి తిరుగుతూ ఊరేగింపు జరిపారు. కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ అజీజ్, ముతాబలీలు మట్టపల్లి…

Read More

విజయవాడలో దసరా ఉత్సవాలకు సిద్ధం

విజయవాడ,T6 న్యూస్: రేపటి నుంచి విజయవాడలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. నగరంలోని ఐదు ప్రదేశాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ్‌ కమిటీ సభ్యుడు పట్టాభి తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ కోసం ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోయినా, ఈసారి విజయవాడ ఉత్సవ్‌ ద్వారా ప్రజలకు వినోదంతో పాటు భక్తి శ్రద్ధలను పునరుద్ధరించే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఉత్సవ్‌…

Read More

సమంత ఆస్తి రాజ్ కంటే 29% ఎక్కువ.. ఆసక్తికర లెక్కలు

కోయంబత్తూరులో వివాహం చేసుకున్న సమంత, రాజ్ నిడమూరుల ఆస్తులపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. వీరిద్దరి ఉమ్మడి ఆస్తి సుమారు 200 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఇందులో సమంత వాటా 110 కోట్లు కాగా, రాజ్ నిడమూరు ఆస్తి 85 కోట్లుగా ఉంది. దీంతో, సమంత ఆస్తులు రాజ్ కంటే దాదాపు 29 శాతం ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఒక హీరోయిన్ తన భర్త కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉండటం పరిశ్రమలో అరుదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More

దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దు. మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి.

నల్లగొండ: దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని మాల్ మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ప్రాధమిక సహకార సంఘంలో పాడి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ప్రకటించిన ధరకు మాత్రమే అమ్మాలని అలాగే దళారులకు ధాన్యాన్ని అమ్మి ఎవరు మోసపోవద్దని సూచించారు. సాధారణ…

Read More

తిరుమల సర్వస్వం -37

శ్రీవారి బ్రహ్మోత్సవాలు – 10 👉 చక్రస్నానం: తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలలో జరిగినటువంటి అన్ని సేవలు సఫలమై లోకాలన్నీ క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో వర్థిల్లడానికి, శ్రవణా నక్షత్రం నాడు “చక్రస్నానం” జరుగుతుంది. యజ్ఞాంతంలో క్రతుకర్త చేసే స్నానాన్ని “అవభృథస్నానం” అంటారు. బ్రహ్మోత్సవాలు ఓ మహాయజ్ఞమే కనుక, చివరి రోజున అవభృథస్నానం చేస్తారు. స్వామివారి సేవకుడు, పంచాయుధాల్లో ఒకరైన సుదర్శనచక్రం (లేదా చక్రత్తాళ్వార్) ఈ స్నానమాచరించటం వల్ల ఇది “చక్రస్నానం” అయ్యింది. స్వామిపుష్కరిణికి వాయువ్య భాగంలో, తిరుమల…

Read More

చింతమడకకు కవిత..

చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మార్గమధ్యలో సిద్దిపేట పట్టణంలో ఘన స్వాగతం పలికిన జాగృతి నాయకులు, కార్యకర్తలు, మహిళలు.

Read More

పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

నేను పార్టీ మారలేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాను : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. “నేను పార్టీ మారలేదని…

Read More