Headlines

శ్రీవారి ఆలయం మూసివేత

చంద్ర గ్రహణం కారణంగాసెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుండి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు దాదాపు 12గం పాటు మూసివేత తిరుమల శ్రీవారి ఆలయం మూత చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున అనగా సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం సుమారు 12గం పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం…

Read More

వినాయక వ్రత విధానం

ఓం శ్రీ గురుభ్యోనమఃఓం శ్రీ మహా గణాధిపతయే నమఃఓం శనైశ్చరాయనమః వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి . ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను…

Read More

పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి. ఏబివిపి జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శంషాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ చింతకాయల ఝాన్సీ పాల్గొన్నారు .సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8 500 కోట్ల ఫీజు నెంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని దీని కారణంగా వేలాదిమంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి నెలకొందని దీని కారణంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం…

Read More

పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

నేను పార్టీ మారలేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాను : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. “నేను పార్టీ మారలేదని…

Read More

కొండా సురేఖ చొరవతో అర్చకులు, ఈవోలకు పదోన్నతులు

ఏళ్లుగా పెండింగ్లో ఉన్న‌స‌మ‌స్య‌కు మంత్రి కృషితో ప‌రిష్కారం అర్చ‌కులు మెడిక‌ల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ మంత్రి సురేఖ‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లుః జ్యోతిచంద్ర శ‌ర్మ‌, ప్రధాన అర్చ‌కులు హైద‌రాబాద్, T6 న్యూస్ : దేవాదాయ శాఖలో ఏండ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్న ఆల‌యాల అర్చ‌కులు, ఈవోలకు మంత్రి కొండా సురేఖ ప్ర‌త్యేక చొర‌వతో దేవాదాయ శాఖ ప‌దోన్న‌తులు క‌ల్పించింది. ఈ మేర‌కు శ‌నివారం స‌చివాల‌యంలో మంత్రి సురేఖ ప‌దోన్న‌తి పొందిన అర్చ‌కులు, ఈవోల‌కు ఆర్డ‌ర్ కాపీల‌ను అంద‌జేశారు. వివిధ దేవాలయాలలో…

Read More

విద్యారంగంలో మరో మైలురాయిని అధిగమించిన గురునానక్ యూనివర్సిటీ

హైదరాబాద్, T6 న్యూస్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ యూనివర్సిటీ, తన విద్యా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని సాధించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఆమోదం పొందిన నూతన న్యాయ కోర్సులు — B.A. LL.B. (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం) మరియు LL.B. (హానర్స్) (3 ఏళ్ల ప్రోగ్రాం) ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది.ఈ కోర్సులు విద్యార్థులకు నాణ్యత విద్యా, ప్రాక్టికల్ శిక్షణ మరియు నైతిక విలువలపై దృష్టి సారించేలా రూపొందించబడ్డాయని…

Read More

ఇంటింటికి జ్వరాల సర్వే చేయాలి. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతోపాటు సోమవారం నుండి ఇంటింటికి జ్వరాల సర్వేను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పారిశుద్ధ్యం వనమహోత్సవం, త్రాగునీటి వసతి ఇందిరమ్మ ఇళ్లు పై ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్…

Read More

గురు నానక్ విద్య సంస్థలలో ఘనంగా జరిగిన ఒరియెంటేషన్ కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్ట్ 20: ఇబ్రహీంపట్నం గురు నానక్ విద్యాసంస్థలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త విద్యార్థుల కోసం ఒరియెంటేషన్ కార్యక్రమం నూతన విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల సమక్షంలో నేడు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడంతోపాటు, సంస్థ యొక్క విలువలు, దృష్టికోణం మరియు విద్యా సంస్కృతిని వారికి పరిచయం చేసింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్ర‌యాగ్ కన్స్యూమర్ కేర్ సంస్థలో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్…

Read More

డిల్లీ సీఎంపై దాడి.. హైటెన్షన్!

న్యూఢిల్లీ, ఆగస్టు 20: న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. ఫిర్యాదుదారుడిలా వచ్చి సీఎం రేఖాగుప్తాపై ఒక వ్యక్తి దాడికి దిగాడు.బుధవారం సీఎం రేఖాగుప్తా జన్‌ సున్‌వాయ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. అతడి పేరు రాజేష్ సకారియగా గుర్తించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ అతడ స్వస్థలమని పోలీసులు పేర్కొన్నారు….

Read More

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

చింతపల్లి T6 న్యూస్: ప్రతి ఒక్కరు పెద్దమ్మ తల్లి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి పండుగ సందర్భంగా కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు….

Read More