Headlines

విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..

చెన్నై: t6న్యూస్ : చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పిందిచెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి చెన్నైలో ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, అందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 159…

Read More

సదాచారం

🔔 సదాచారం 🔔 మహిమాన్వితమైన ‘ప్రదక్షిణ’లో అనేక రకాలున్నాయి. సాధారణంగా ఆలయంలో రెండవ ప్రదక్షిణా పద్ధతినే అనుసరించాలి. మొక్కుబడులున్నవారు పైన పేర్కొన్నవాటిలో వేటినైన చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణాపథం ఉన్నప్పుడు, అందులోగాని ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలోగాని స్వామివారికి ఎదురుగా నిలబడి, అంటే ధ్వజస్తంభం వద్దగాని, ప్రదక్షిణామార్గం వద్దగాని నిలబడి, స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి. ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని అఆలయాలలో ఇలాగే ప్రదక్షిణలు చేయాలి.అయితే …దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే…

Read More

ముగిసిన టిడిపి సమావేశం…

అమరావతి: t6న్యూస్ ముగిసిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంఅమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విస్తృత స్థాయి సమావేశం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం మొత్తం 7 గంటలపాటు కొనసాగింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమైన వ్యాఖ్యలు: సుపరిపాలనలో తొలి అడుగు పడుతున్నాం అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజల…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే కూతురు గ్రాడ్యుయేషన్ పార్టీకి హాజరైన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

హైదరాబాద్:జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు కూతురు జసింత తోట ప్రముఖ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఆదివారం నాడు బంజారాహిల్స్ లో ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ పార్టీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తోట జసింత ను…

Read More

వరాహ అలంకరణలో జగన్నాథుడు

ద్వారకాతిరుమల,: లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి వారి ఆలయంలో జగన్నాథ రథయాత్ర ఉత్సవములు అత్యంత వైభవముగా నిర్వహిస్తున్నారు.ఉత్సవాలలో భాగముగా 3వ రోజు వరాహ అలంకరణలో భక్తులకు జగన్నాథుడు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పూజారి గోపి మాట్లాడుతూ వరాహ స్వామి భూమిని రక్షించినట్లు చెబుతారు. కాబట్టి ఈ అలంకరణను శక్తి, రక్షణ మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందని,ఇది హిందూమతంలో ఒక ముఖ్యమైన ఆచారం.ఇది భక్తులకు దైవిక ఆశీర్వాదనాలను పొందేందుకు…

Read More