Headlines

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే కొన్ని ఉత్తమ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి: 🍁. పెరుగుఈ పులియబెట్టిన ఆహారం, కిమ్చి, కేఫీర్ మరియు ఊరగాయలు వంటి వాటితో పాటు, ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రోబయోటిక్స్ అనేవి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, ఇవి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. 🍁మన ప్రేగు ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలకు నిలయం, దీనిని మైక్రోబయోమ్ అని పిలుస్తారు, ఇవి గట్ లైనింగ్‌లోని రోగనిరోధక కణాలతో నేరుగా…

Read More

ఘనంగా మహంకాళి బోనాలుఅమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్‌, జూలై 13: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా శనివారం ఆలయంలో వైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయం మేరకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇందుకు తోడు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలను భక్తిశ్రద్ధలతో మోసుకుంటూ ఆలయానికి చేరుకున్న ఆమె,…

Read More

సన్న బియ్యంలో 50% నూకలే…

*సన్న బియ్యం లో 50% నూకలే* *సీఎం తీరు బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్* *అమ్మ ఒడి వాహనానికి డీజిల్ పోయలేని దౌర్భాగ్యం* *మహాలక్ష్మి పథకం అమలు చేయకపోతే “మహిళా ఉద్యమమే”* *జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత* *షాద్ నగర్ పర్యటనలో రేవంత్ సర్కార్ పై ఫైర్* *కాకునూరులో మహాలక్ష్మి పథకం అమలు కోసం పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం* *సోనియాగాంధీకి స్వయంగా పోస్ట్ కార్డు పంపించిన కవిత* *స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా…

Read More

హైదరాబాద్ లో చిరుతపులుల సంచారం..

హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్[ఆర్సీఐ] ప్రాంగణంలో రెండు చిరుతపులుల సంచారంరెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్…

Read More

హైవేపై భారీ దోపిడీ…

హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ నిజామాబాద్,T6 న్యూస్: నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. భారీ దారి దోపిడీ జరిగిన ఘటన నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రాండ్ న్యూ సెల్‌ఫోన్ల లోడ్‌తో ఓ ట్రక్కు హైదరాబాద్‌ కు వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రక్ డ్రవర్ టేక్రియాల్ వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఆగాడు. కాసేపు నిద్రపోయి లేచి చూసే సరికి ట్రక్కులో…

Read More

చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…

పిల్లలు పెరిగేందుకు యువత అభిప్రాయం మారింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం యువత పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, ఖర్చులు పెరగడం, ఆదాయం కొరత వంటి సమస్యలు ఈ అభిప్రాయం మార్పుకు దారితీస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టడం అత్యవసరమని చంద్రబాబు…

Read More

కుటుంబ సమేతంగా మహంకాళి అమ్మవారి దర్శనం…

హైదరాబాద్, T6 న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణ, కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని ప్రార్థించారు.* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని ప్రశంసించారు.*…

Read More

రాజాసింగ్ రాజీనామా ఆమోదం..

హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో బీజేపీకి కీలక నేతలలో ఒకరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను పార్టీ జాతీయ అధిష్ఠానం ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తనను విస్మరించారనే అసంతృప్తితో రాజాసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.—🔹 రాజీనామా నేపథ్యం:జూన్ 30న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాజాసింగ్ తన రాజీనామా లేఖను పంపారు.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను పునర్నియమించడంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం…

Read More

నకిలీ పత్రాలను సృష్టించి జగన్మోహన్ రావు అక్రమంగా అధ్యక్షుడయ్యాడన్న సీఐడీ

హైదరాబాద్,T6న్యూస్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీఐడీ అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. జగన్మోహన్ రావుని సీఐడీ నిన్న అరెస్టు చేసిన విషయం విదితమే. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది. గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ…

Read More

బీజేపీ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్,T6న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎస్. మాధవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో కూడిన పటాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల పోరాటాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీని ఉద్దేశించి ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి చర్య తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని, చరిత్రను అవమానించే విధంగా ఉందని కేటీఆర్ అభివర్ణించారు….

Read More