Headlines

నిర్మాణ రంగంపై ఇచ్చిన జీవోతో మరింత అభివృద్ధి

హైదరాబాద్,T6న్యూస్: ఆదివారం నాడు నిర్మాణానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా ఉత్తర్వులతో భవన నిర్మాణరగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. అనుమతులు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఎల్టిపి లపై క్రిమినల్ కేసులతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Please follow and like us:
Pin Share