Headlines

సిట్రస్ పండ్లు మరియు ఆకుకూరలు

విటమిన్ సి మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ మరియు ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లు అని పిలువబడే హానికరమైన పదార్థాల మధ్య అసమతుల్యత వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులలో పాత్ర పోషిస్తాయి. 👉మీ శరీరం విటమిన్ సి తయారు చేసుకోదు కాబట్టి, మీరు దానిని మీ ఆహారం నుండి పొందాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలలో నారింజ, నిమ్మకాయలు మరియు ద్రాక్షపండ్లు వంటి సిట్రస్…

Read More

ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి

ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలలో ప్రీబయోటిక్స్ ఉంటాయి , ఇవి మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. వాటిలో యాంటీవైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. 🍀భోజన చిట్కా: వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు సూప్‌లు, స్టైర్-ఫ్రైస్ లేదా పాస్తా వంటకాలకు గొప్ప అదనంగా ఉంటాయి. 🍀సాల్మన్“సాల్మన్ వంటి కొన్ని రకాల కొవ్వు చేపలలో లభించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి” అని హెజర్…

Read More

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు

మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే కొన్ని ఉత్తమ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి: 🍁. పెరుగుఈ పులియబెట్టిన ఆహారం, కిమ్చి, కేఫీర్ మరియు ఊరగాయలు వంటి వాటితో పాటు, ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రోబయోటిక్స్ అనేవి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, ఇవి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. 🍁మన ప్రేగు ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలకు నిలయం, దీనిని మైక్రోబయోమ్ అని పిలుస్తారు, ఇవి గట్ లైనింగ్‌లోని రోగనిరోధక కణాలతో నేరుగా…

Read More

ఘనంగా మహంకాళి బోనాలుఅమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్‌, జూలై 13: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా శనివారం ఆలయంలో వైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయం మేరకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇందుకు తోడు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలను భక్తిశ్రద్ధలతో మోసుకుంటూ ఆలయానికి చేరుకున్న ఆమె,…

Read More

కాంగ్రెస్ హస్తం.. బీసీల నేస్తం… ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి,గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు. ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను పాఠశాల విద్యార్థులు,గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి మొక్కలు నాటారు….

Read More

సన్న బియ్యంలో 50% నూకలే…

*సన్న బియ్యం లో 50% నూకలే* *సీఎం తీరు బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్* *అమ్మ ఒడి వాహనానికి డీజిల్ పోయలేని దౌర్భాగ్యం* *మహాలక్ష్మి పథకం అమలు చేయకపోతే “మహిళా ఉద్యమమే”* *జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత* *షాద్ నగర్ పర్యటనలో రేవంత్ సర్కార్ పై ఫైర్* *కాకునూరులో మహాలక్ష్మి పథకం అమలు కోసం పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం* *సోనియాగాంధీకి స్వయంగా పోస్ట్ కార్డు పంపించిన కవిత* *స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా…

Read More

కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన..

*కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి కోమటి వెంకట్ రెడ్డి పర్యటన*రంగారెడ్డి జిల్లా మాడ్గులలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు లకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.మహనీయులు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, జ్యోతీరావ్ పులే విగ్రహాలకు మరియు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు, స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి. పర్యటన లో భాగంగా మాడ్గుల మండల కేంద్రంలో 12 కోట్ల 70 లక్షల…

Read More

హైదరాబాద్ లో చిరుతపులుల సంచారం..

హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్[ఆర్సీఐ] ప్రాంగణంలో రెండు చిరుతపులుల సంచారంరెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్…

Read More

హైవేపై భారీ దోపిడీ…

హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ నిజామాబాద్,T6 న్యూస్: నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. భారీ దారి దోపిడీ జరిగిన ఘటన నిజామాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రాండ్ న్యూ సెల్‌ఫోన్ల లోడ్‌తో ఓ ట్రక్కు హైదరాబాద్‌ కు వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రక్ డ్రవర్ టేక్రియాల్ వద్ద విశ్రాంతి తీసుకునేందుకు ఆగాడు. కాసేపు నిద్రపోయి లేచి చూసే సరికి ట్రక్కులో…

Read More

చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు…

పిల్లలు పెరిగేందుకు యువత అభిప్రాయం మారింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం యువత పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా, ఖర్చులు పెరగడం, ఆదాయం కొరత వంటి సమస్యలు ఈ అభిప్రాయం మార్పుకు దారితీస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదలపై దృష్టి పెట్టడం అత్యవసరమని చంద్రబాబు…

Read More