Headlines

రాష్ట్ర ప్రజలకు ఏకాదశి శుభాకాంక్షలు..

ఏకాదశి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పండుగ ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు.

Please follow and like us:
Pin Share